Home / Ap crime news
ప్రస్తుత కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ 2023 లో సగం ఏడాది వరకు వచ్చేశాం. మనుషులు ఎంత మారుతున్న ఎంత అభివృద్ధి చెందుతున్న.. మానవ మనుగడాని విస్తరిస్తూ నూతన సాంకేతికతతో దూసుకుపోతుంటే కొందరు మాత్రం మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టుకుంటున్నారు.
East Godavari: ప్రేమించి ముఖం చాటేశాడని ఇంటికెళ్లి మరి ప్రియుడిని హతమార్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Srikakulam: ఓ రౌడి షీటర్ భార్యతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలను తీసింది. మారికవలస ప్రాంతానికి చెందిన రిక్కా జగదీశ్వరావు అనే యువకుడు.. మార్చి 4న దారుణ హత్యకు గురయ్యాడు.
భాషతో సంబంధం లేకుండా సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి అని బహిరంగంగానే చెబుతున్నారు. అభిమానం హద్దులు దాటితే అది ఎవరికి మంచిది కాదు. సినిమా హీరోలపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది హద్దు మీరితేనే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. గతంలో కూడా పలు సందర్భాలలో
AP Student: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్.. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అక్కడే ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఏపీలోని కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
ప్రస్తుత కాలంలో సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాల ముసుగులో మనుషులు సిగ్గుమాలిన చర్యలకు దిగజరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తనో.. భార్యనో.. ప్రియుడినో.. మిగతా వారు హతమార్చడం.
రోజులు మారుతున్నా.. మనుషులలో మార్పు రావడం లేదు. మహిళలు, యువతులు, బాలికలపై మృగాళ్లు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసు అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కానీ ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటికే కామాంధుల చేతిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఎందరో అశువులు బాసారు.
Kuppam Accident: ఆ విద్యార్ధులు ఉన్నత చదువులు చదివారు. త్వరలోనే ఉద్యోగాలు చేయాలని కలలు కన్నారు. కానీ అంతలోనే వారి ఆశలను విధి ఛిదిమేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కన్నవారికి దూరం చేసింది. తమ కొడుకులు మంచి ఉద్యోగాలు సాధించి.. సమాజంలో గొప్పగా జీవిస్తారని అనుకున్నా తల్లిదండ్రుల కలలను తుంచేసింది.
Nandyal Murder: పాణ్యం మండలంలో జరిగిన పరువు హత్య కేసు కీలక మలుపు తిరుగుతుంది. కన్న తండ్రే కుమార్తెను కిరాతకంగా హతమార్చాడు. తల, మొండెం వేరు చేసి అటవీ ప్రాంతంలోని లోయలో పడేశాడు. ఈ హత్యలో అదే గ్రామానికి చెందిన మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.