Home / ap assembly
AP Assembly Budget Session 2025: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవ్వగా.. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో మొదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్పై ప్రకటన విడుదల చేయగా.. ఇందులోని ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. మండలి ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టు అంచనాల సవరణ, ఎత్తుపై ప్రస్తావించారు. అయితే పోలవరం ఎత్తు తగ్గించారా లేదా చెప్పాలని […]
AP Budget 2025-26 Allocations: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3.22లక్షల కోట్లతో ఖరారు చేశారు. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,51,162 కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.40,635కోట్లు ఉంది. ఇందులో రెవెన్యూ లోటు రూ.33,185కోట్లు.. ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వార్షిక బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. శాఖలు.. కేటాయింపులు వ్యవసాయం: రూ. 48,340 బీసీ సంక్షేమం: రూ.47,456 కోట్లు పాఠశాల విద్య: రూ.31,805 కోట్లు […]
AP Assembly Budget Session 2025 day 2: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలి రోజు వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఆందోళనకు దిగడంతో పాటు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గవర్నర్ నజీర్కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మెజార్టీ విజయం ఇచ్చారన్నారు. గత పాలనలో రాష్ట్రం నష్టపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు మేలు జరుగుతుందన్నారు. ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్పీ, అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. […]
Deputy CM Pawan Kalyan Meeting With Jana Sena MLAs and MPs: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగింది. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాలను జనసేన ఎమ్మెల్యేలకు పవన్ వివరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ […]
AP Assembly Meetings Starts from 24th of this Month: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేదానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ పనిదినాలు, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. కనీసం మూడు వారాలకు పైగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. […]
Deputy CM Pawan Kalyan Powerful Speech in Assembly: వైసీసీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పవన్ మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఏపీగా మార్చారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుభవం పాలనలో ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 150 […]
AP Assembly about 108 vehicles: అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 108 వాహనాల టెండర్, నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థపై చర్యలు తీసుకోవాలని సోమవారం అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 108 మాటున ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్లు అత్యవసర సేవలు […]
Deputy CM Pawan Kalyan About RRR: నవ్విన నాప చేనే పండిందన్న సామెత నిజమైంది. ఎవరినైతే… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వమని సవాల్ చేశారో… వారే అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. ఆ ఛాలెంజ్ చేసిన వారే కనీసం సభలోకి కూడా రాకుండా జనం గత ఎన్నికల్లో స్క్రిప్ట్ రాశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దీనికి సాక్ష్యం కాగా.. డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు సమావేశాలు వరుసగా కొనసాగగా.. మధ్యలో శని, ఆదివారం రావడంతో బ్రేక్ పడింది. ఇక ఈరోజు మూడోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు.