Disha Patani: లోఫర్ భామ క్లివేజ్ షో.. చూడడానికి రెండు కళ్లు చాలవు అంతే

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

లోఫర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన దిశా.. ఆ తరువాత కల్కితోనే దర్శనమిచ్చింది.

ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న దిశా.. మరోసారి ప్రభాస్ తో జత కట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారని చెప్పాలి. బికినీ నుంచి చీర వరకు ఏ డ్రెస్ వేసినా కూడా అందులో అందాలను ఆరబోయడంలో అమ్మడు ముందు ఉంటుంది.

తాజాగా దిశా మరోసారి తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను హీటెక్కించింది. గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది.

ముఖ్యంగా దిశా క్లివేజ్ షో చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.

ప్రస్తుతం దిశా పటానీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు అమ్మడి అందం చూడడానికి రెండు కళ్లు చాలడం లేదే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.