Home / వార్తలు
Summer: వేసవికాలం వచ్చేసింది. దీంతో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు పెరగడంతో.. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవికాలంలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత ప్రభావం మరింత పెరిగేలా ఉంది.
Turkey Earthquake: ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో భూకంపం పెను విలయం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాలో భారీ భూకంపం సంభవించింది.
పెళ్లి అనేది అమ్మాయి లైఫ్ ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.ఎన్నో ఆశలు మరెన్నో కలలతో తన నూతన జీవితాన్ని ప్రారంభిస్తుంది ఆమె.అయితే ఓ అమ్మాయి తన కొత్త జీవితాన్ని ప్రారంభించేలోపే నూరేళ్లూ నిండిపోయాయి.
Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను మరింత ప్రస్తుతం మరింత బలపడినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు తీవ్ర తుఫానును మారి... దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల వైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు దాదాపు 6 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు
శీతాకాలం వచ్చిందంటే చాలు చలి వల్ల చాలామంది పలు రోగాల బారిన పడుతుంటారు. మరీ ముఖ్యంగా జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులు వాడుతున్నా సరే చాలా కాలం పాటు వదలదీ జలుబు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఆవిరి పట్టడం అన్నిట్లోకి మెరుగైన పద్ధతని ఆవిరి పట్టే ముందు ఆ నీటిలో నాలుగు రకాల పదార్థాలను వేస్తే మరింత తొందరగా జలుబును వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచంలో ఎన్నో మర్మప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఇప్పటికీ సైంటిస్టులకు అందని, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి తమిళనాడు మహాబలిపురంలో ఒక కొండపై ఏటవాలుగా, జారిపోయేలా ఉన్న రాయి కూడా ఉంది. దీనిలో విశేషమేమంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ రాయిమాత్రం ఇసుమంతైనా కదల్లేదని అక్కడి స్థానికులు అంటున్నారు. ఇక ఇదే తరహాలో మయన్మార్లో కూడా ఒక రాయి ఉంది.
సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణానికి గల కారణాలను వైద్యులు తాజాగా వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభం రోజున లాభాలతో ముగిశాయి
ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు వందల రోజుల తరబడి పేదలకు అన్నదానం చేస్తున్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు వారు నడుంబిగిస్తే, మేము మీకు తోడంటూ దాతలు క్యూ కడుతున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటిన్ పధకాన్ని రద్దు చేసింది. దీంతో పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామా నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు నడుం బిగించారు.
ఊహించిన్నట్లుగానే హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 12న ఎన్నికల జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొనింది.