Home / జాతీయం
ఢిల్లీవాసులకు ఈ ఏడాది కూడా దీపావళి పండుగ నాడు టపాకాయలు కాల్చేందుకు వీలు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల నిషేదాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది.
దేశంలో సంచలనం సృష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత మరణ సమయంలో అపోలో హాస్పిటల్ నందు చోటుచేసుకొన్న ఓ ఆడియో నెట్టింట కలకలం రేపుతుంది.
వారి జోవనోపాధికి దీపావళి పండుగ సమాధి కట్టేలా చేసింది. ఓ టపాసుల గోదాములో చోటుచేసుకొన్న పేలుడుకు నలుగురు బలైనారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొనింది.
బీహార్లోని బిజెపి ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందువుల విశ్వాసాలు, హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.500 కోట్ల విలువైన 39 ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ (ఎఫ్ఈఓ) చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు దీపావళి కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న యువకులకు వారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేయనున్నారు.
ఐఐటీలో చేరాలని కలలు కన్న యువకుడు చివరికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కి కీలక రిక్రూటర్గా మారాడు. బుధవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వారణాసిలో అరెస్ట్ చేసిన బాసిత్ కలాం సిద్దిఖీ జీవితాన్ని విధి మలుపు తిప్పింది.
కూలర్ను ఎందుకు ఆఫ్ చేశారని అడిగినందుకు అక్కడి మహిళ ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తన్ని తరిమేసింది. ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గుజరాత్ కెవాడియాలోని ఏక్తా నగర్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)ని ప్రారంభించారు.