Home / తెలంగాణ
మునుగోడులో కాంగ్రెస్ శ్రేణుల మద్దతుకోసం ఆమె ముప్ప తిప్పలు పడుతున్నారంట రాజగోపాల్ రాజీనామాలో బైపోల్స్ అనివార్యమైన మునుగోడు సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
ఓ చికెన్ కర్రీ హాస్టల్ విద్యార్ధులను దీక్షకు దిగేలా చేసింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కంటిమీద కునుకులేకుండా చేసిన ఆ ఘటన ఉస్మానియా వర్సిటీలో చోటుచేసుకొనింది
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిసాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుండి కనకమామిడి ఫాంహౌస్ వరకు కృష్ణంరాజు పార్ధీవదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు.
దక్షిణ మధ్య రైల్వే సోమవారం మరో మైలురాయిని చేరుకోనుంది. దాని ప్రధాన విభాగాలలో గరిష్టంగా అనుమతించదగిన రైళ్ల వేగాన్ని గంటకు 110 కి.మీ నుండి 130 కి.మీకి పెంచింది.
భాగ్యనగరంలోని పబ్స్ నిర్వహణ పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటలకు ఎలాంటి డిజేలు ఉండకూడదని మద్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఇండియాన్ ఫారెస్ట్ సర్వీస్ విభాగానికి సంబంధించి 17మంది ఐఎఫ్ఎస్ లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది
మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదంటూ బిజెపి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు
ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి 6వేల కోట్లు చెల్లించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతుందని ఏపిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు
గణేశ్ నవరాత్రులనగానే బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏటికేడు బాలాపూర్ లడ్డూ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేస్తూ అల్వాల్ లో రూ.46 లక్షలకు వేలంపాట పాడగా, ఈ రికార్డును కూడా బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
కుత్భుల్లాపూర్ కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎద్దేవా చేసారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం పడితే, రోజులు తరబడి గల్లీల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు.