Home / తెలంగాణ
మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై తెరాస హైకోర్టు మెట్లెక్కింది. కారు గుర్తును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల సంఘాన్ని తెరాస ఇప్పటికే కోరింది
మునుగోడు ఉప ఎన్నికల అధికార పార్టీ తెరాసకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో మునగకుండా ఆ పార్టీకి విజయం తధ్యంగా మారింది. దీంతో పార్టీలోని కీలక శ్రేణులు మునుగోడులోనే మకాం వేసి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు
దేశలోని ప్రజలందరికి అరచేతిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకురావడమే డిజిటల్ బ్యాంకుల ఏర్పాటు ఉద్ధేశంగా కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాద్ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకుల్లో మూడు బ్యాంకులను తెలంగాణాలో ఏర్పాటు చేశారు.
ప్రజల మన్ననలు పొందేందులో తెలంగాణ ఆర్టీసి వెనుకబడింది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ తీరు కూడా ఉండడంతో రాష్ట్రంలో పలు డిపోల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా గ్రేటర్ జోన్ పరిధిలో రెండు ఆర్టీసీ డిపోలను మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు
ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్ నగరం ప్రతిష్టాత్మక AIPH గ్లోబల్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022’ అందుకుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు రాజకీయ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ మీటింగ్లో పాల్గొన్నారంటూ తమిళిసై పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కేసీఆర్కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో తనను అవమానించారని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికల వేడి కొనసాగుతుంది. కారు-కమలానికి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో మరోమారు బీజేపీకి వ్యతిరేకంగా అంటించి ఉన్న పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో నేతలు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శించుకొనే క్రమంలో తెలంగాణ మంత్రి కేటిఆర్ ను భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డంగా ఇరికించారు
భాగ్యనగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు, మర్డర్లు కామన్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సికింద్రాబాద్ లో ఓ ఘటన అద్దం పడుతుంది.