Home / తాజా వార్తలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా..
ఇండియన్ ఆర్మీ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV యొక్క 1,850 యూనిట్లను ఆర్డర్ ఇచ్చింది. సైన్యం ఆర్డర్ చేసిన స్కార్పియో క్లాసిక్ SUVలలో ఇది రెండవది. దీనికి ముందు, సైన్యం ఈ ఏడాది జనవరిలో క్లాసిక్ యొక్క 1,470 యూనిట్లను ఆర్డర్ చేసింది.
తెలుగు తెరకు "ఝుమ్మంది నాదం" సినిమాతో పరిచయం అయ్యింది నటి తాప్సీ. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచి మనోజ్ హీరోగా నటించాడు. దాంతో తాప్సీ వరుసగా రవితేజ, ప్రభాస్, మంచు విష్ణు, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు సరి కొత్త రికార్డులను తిరగరాస్తూనే ఉంది. మంగళవారం ట్రేడింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. విదేశీ మదుపరుల పెట్టుబడుల ప్రవాహం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లలో సానుకూల వాతావరణం ప్రభావం సైతం మన మార్కెట్లపై కనిపించింది.
అమెరికన్ బహుళజాతి ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్డొనాల్డ్స్ లైంగిక వేధింపులు, వేధింపుల జాత్యహంకారం మరియు 17-25 సంవత్సరాల వయస్సు గల మహిళా కార్మికులపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. బీబీసీ నిర్వహించిన పరిశోధన ప్రకారం, రెస్టారెంట్లలో టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి 100 మంది ఉద్యోగులు, ఎక్కువగా మహిళలు ఫిర్యాదు చేశారు. దీనికి నిర్వాహకులు బాధ్యులని పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమం లోనే పొత్తుల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. కాగా అధికార పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వైకాపా నేతలు చెబుతుండగా.. ప్రతిపక్షం లోని తెదేపా, జనసేన పార్టీలు వారి వారి శైలిలో ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోతున్నారు.
ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ యునైటెడ్ విపక్ష ఫ్రంట్ని ఇకపై ఇలా పిలుస్తారు, బెంగళూరులో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న 26 పార్టీలు ఈ రోజు నిర్ణయం తీసుకున్నాయి, కాంగ్రెస్కు చెందిన రాహుల్ గాంధీ 2024 సాధారణ ఎన్నికలను మోదీ వర్సెస్ ఇండియా యుద్ధంగా పిలిచారు.
జూలై నెలలో వచ్చిన చిన్న చిత్రాలు ఊహించని రీతిలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. మొదటి వారంలో సామజవరగమణ మంచి హిట్ సాధించగా.. రెండో వారంలో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హాట్ గా ననిలిచింది. ఈ క్రమంలోనే ఈ వారంలో కూడా పలు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు మంగళవారం 2 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై కోర్టు గురువారం వాదనలు విననుంది.
: సోమవారం అమెరికాలోని ఫాల్బ్రూక్ ప్రాంతంలో ఏడాది బాలికను ఆమె మూడేళ్ల తోబుట్టువు కాల్చి చంపింది. మూడేళ్ల చిన్నారి తన ఏడాది తోబుట్టువును ప్రమాదవశాత్తు కాల్చిచంపినట్లు వచ్చిన రిపోర్టుల నేపథ్యంలో ఉదయం 7.30 గంటలకు శాన్ డియాగో షెరీఫ్కు కాల్ వచ్చిందని లెఫ్టినెంట్ జోసెఫ్ జార్జురా ఒక వార్తా ప్రకటనలో తెలిపారు.