Home / తాజా వార్తలు
వెండితెరపై తల్లి, అత్త క్యారెక్టర్ లు చేస్తూ తెలుగు చిత్రా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి "ప్రగతి". హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతికి.. డిగ్రీ చదువుతున్నప్పుడే హీరోయిన్గా తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓ ఏడు తమిళ సినిమాలు, ఓ మలయాళ చిత్రం చేసింది. తర్వాత పెళ్లి కావడంతో కొన్నిరోజుల నటనకు
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. మొదట ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో సెటిల్ మెంట్ చేసేందుకు యత్నించగా.. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
దేశంలోని ప్రతిపక్షాలు తమ ఫ్రంట్ పేరుగా 'ఇండియా'ను ప్రకటించిన ఒక రోజు తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమికి ట్యాగ్లైన్గా 'జీతేగా భారత్'ను ఎంచుకున్నారు.గత రాత్రి జరిగిన చర్చల తర్వాత జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)పై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్యాగ్లైన్ అనేక ప్రాంతీయ భాషల్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రముఖ నటీనటులు జీవిత, రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. అయితే తాజాగా వీరికి పరువు నష్టం కేసులో కోర్టు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జీవిత, రాజశేఖర్ కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
పబ్జీ గేమ్లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత శ్రీ రమణ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వేకువజామున 5 గంటలకు స్వగృహంలో కన్నుమూసినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రముఖ రియాలిటీ షో "బిగ్ బాస్" గురించి దేశ వ్యాప్తంగా తెలిసిందే. ఈ షో కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు భాషల్లో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో కి తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే 6 సీజన్లను ముగించుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ లోకి అడుగు పెట్టబోతుంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు షో నిర్వాహకులు.
“జాతి రత్నాలు” సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది "ఫరియా అబ్దుల్లా". సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్గా, యూట్యూబర్గా పలు వీడియోలు చేసింది.'నక్షత్ర' అనే వెబ్ సిరీస్లోనూ నటించింది ఈ హైదరాబాదీ ముద్ధుగుమ్మ. ఇక ఇప్పుడు ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది.
అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. తాజాగా.. ఈరోజు ( జూలై 19, 2023 ) బుధవారం బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగాయి. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) పసిడి ధర 55,100 ఉండగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయని తెలుస్తుంది. అలాగే జూలై 19 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..