Home / బిజినెస్
ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ట్విట్టర్ కొనుగోలుకు ప్రయత్నించి... కొన్ని కారణాల దృష్ట్యా ఎలన్ మస్క్ ఆ డీల్ను రద్దు చేసుకున్న విషయం విధితమే.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్ , విజయవాడ, విశాఖపట్టణం కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్, దీనిని ఉపయోగించని వాళ్లెవరూ లేరు. నేటి కాలంలో అరచేతిలోనే ప్రపంచమంతా చుట్టివచ్చేలా అరక్షణంలోనే దేశవిదేశాల సమాచారమంతా తెలుసుకునే అద్భుత సాధనం స్మార్ట్ ఫోన్. మరి వీటికున్న డిమాండ్ దృష్ట్యా వాణిజ్య కంపెనీలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలతో వివిధ రకాల ఫోన్ల మోడల్స్ ను తయారు చేస్తుంది.
పసిడి వెండి ధరలు కొన్ని రోజుల నుంచి తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలు కొన్ని రోజుల నుంచి మద్య తరగతి వారికి భారంగా మారాయి. నేటి ధరల వల్ల మద్య తరగతి వారు కూడా కొనుగోలు చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరియు అతని స్నేహితుడు జహంగీర్ పండోల్ మరణాలు "తీవ్రమైన తల గాయం మరియు ముఖ్యమైన అవయవాలకు అనేక బాహ్య మరియు అంతర్గత గాయాల కారణంగా" సంభవించాయని వారి శవపరీక్షల్లో తేలింది.
సర్వసాధారణంగా కొన్ని పారిశ్రామిక కంపెనీలు బయ్ 1 గెట్ 1 అని మరికొన్ని 50 శాతం డిస్కౌంట్ అని ఇంకొన్ని ఒకటి కొంటే మరొక ప్రొడక్ట్ ఉచితం అని ఇలా అనేక రకాల ఆఫర్లను పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇన్ స్టాగ్రామ్ తన ప్లాట్ఫారమ్ నుండి పోర్న్హబ్ ఖాతాను తొలగించింది.ఇన్ స్టాగ్రామ్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ సైట్ను ఎప్పుడు తీసివేసింది అనేది అస్పష్టంగా ఉంది, అయితే జస్టిస్ డిఫెన్స్ ఫండ్ వ్యవస్థాపకులు మరియు సీఈవో లైలా మికెల్వైట్, ఖాతా "ఇప్పుడే తీసివేయబడింది" అని ట్వీట్ చేశారు.
ఐర్లాండ్ యొక్క డేటా ప్రైవసీ రెగ్యులేటర్ పిల్లల డేటాను నిర్వహించడంపై దర్యాప్తు చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్పై రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల జరిమానా విధించడానికి సిద్దమయింది.ఇన్స్టాగ్రామ్ జరిమానాపై అప్పీల్ చేయాలని యోచిస్తోందని మెటా ప్లాట్ఫారమ్ల ప్రతినిధి ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు.
పల్లోంజీ షాపూర్ గ్రూపుకు దెబ్బమీద దెబ్బతగులుతోంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ నుంచి ముంబై తిరుగు ప్రయాణమవుతుండగా మిస్ర్తీ ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్ను గుద్దుకుని దుర్మరణం పాలయ్యాడు. వెనుకసీటులో ఉన్న సైరస్ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎమ్సిజి) శ్రేణిని బలోపేతం చేసే ప్రయత్నంలో కావిన్కేర్ నుండి గార్డెన్ నామ్కీన్స్ వంటి బ్రాండ్లను, లాహోరీ జీరా మరియు బిందు బెవరేజెస్ వంటి ఇతర బ్రాండ్లను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందని సమాచారం.