
February 17, 2026
దేశంలో సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పట్టేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ మార్గాల ద్వారా సైబర్ క్రిమినల్స్ అమాయక ప్రజల నుండి ఏకంగా రూ.34,855 కోట్లు కాజేశారని, ఇది తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ గుర్తించింది.




















