Home /Author M Rama Swamy
Donald Trump shocking Comments on Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ మనుషులను చంపుతూనే ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యుద్ధం ఏమాత్రం మంచిది కాదంటూ ట్రంప్ హితవు పలికారు. మరోవైపు రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చంటూ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇటీవల ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధ విరమణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో డొనాల్డ్ […]
Former CM Lalu Prasad elected as RJD president Again: రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ఎంపికయ్యారు. శనివారం జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నేతలు సర్టిఫికెట్ అందజేశారు. పట్నాలోని బాపు ఆడిటోరియంలో ఆర్జేడీ కార్యవర్గ సమావేశం జరిగింది. రామచంద్ర పుర్వే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లాలూను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. త్వరలో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. లాలూ ప్రసాద్ నాయకత్వంలో పార్టీ మరోసారి ఎన్నిలకు […]
Ajith: కథానాయకుడు అజిత్ నటుడిగానే కాకుండా రేసర్, షూటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో అజిత్ నటించిన ప్రతి మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది. తాజాగా తన రేసింగ్ టీమ్తో కలిసి సాహసాలు చేస్తున్న అజిత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. హాలీవుడ్ రేసింగ్ యాక్షన్ చిత్రాల్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తరహా మూవీలో నటించాలని ఉందని తన కోరికను బయటపెట్టారు. ‘బ్రాడ్ పిట్ ‘ఎఫ్1: ది చిత్రం’ నటించారు. అజిత్ను ‘24H సిరీస్’ తరహా […]
Saif Ali Khan faces a Challenge in the High Court: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా పేర్కొనాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోపు తుది […]
CRDA 50th Authority Meeting chaired by CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు కోసం 10వేల ఎకరాలు అవసరం అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. భూ సేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో భూ సమీకరణకు వెళ్తున్నట్లు తెలిపారు. అమరావతి రెండో దశ భూ సమీకరణకు ఇప్పటికే ఏడు గ్రామాల పరిధిలో 20 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు […]
Important Update from YouTube: యూట్యూబ్ క్రియేటర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ సందర్భంగా పునరావృతమయ్యే కంటెంట్ను నియంత్రించేందుకు సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 15 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. దీన్ని ప్రకారం యూట్యూబ్.. సృజనాత్మక, ఒరిజినల్ కంటెంట్ను మాత్రమే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాపీ కంటెంట్ లేదా వీడియోలకు ఆదాయం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. రీయూజ్డ్ కంటెంట్ను […]
BJP President Ramachandra Rao Challenges Minister Ponna Prabhakar: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బీజేపీ అండగా నిలుస్తుందని, అందుకు తానే ఉదాహరణ అని రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పేర్కొన్నారు. బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన ప్రతిఒక్కరికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి , […]
Uddhav Thackeray: విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రతిపక్షాల విజయంగా పేర్కొంటూ ఇవాళ ముంబయి వేదికగా ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ ఠాక్రే కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఛత్రపతి విగ్రహానికి పూలమాల […]
Nirav Modi Brother Arrested: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడిని అరెస్టు చేశారు. ఇవాళ నేహల్ మోదీని అమెరికాలో బంధించారు. సీబీఐ, సీడీ సమర్పించిన అప్పగింత అభ్యర్థన ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదైంది. మల్టీ లేయర్ స్కీం రూపంలో సుమారు రూ.19 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కంపెనీ నుంచి తప్పుడు కారణాలతో డైమెండ్లను […]
Sparsha Darshanam: శ్రీశైల మహాక్షేత్రంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ల జారీకి ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నట్లు ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి పునఃప్రారంభించిన ఉచిత స్పర్శ దర్శనానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆన్లైన్ ద్వారా టోకెన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 […]