Home /Author Jyothi Gummadidala
నటసింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy). కాగా ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం కోసం నందమూరి కుటుంబం వారి సెంటిమెంట్ థియేటర్ అయిన హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో సందడి చేశారు.
వీరసింహారెడ్డి సినిమాపై కొందరు నెగిటివిటీ సృష్టించడాన్ని మరియు మరికొందరు వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమాలు అంటే వినోదం, అన్ని హద్దులను చెరిపేయడం అని ఆయన పేర్కొన్నారు.
Thunivu: అజిత్ చిత్రం వస్తుందంటే చాలు తమిళ్ లో సందడి నెలకొంటుంది. మరి ఈ సినిమా హీరోకి ఉన్న క్రేజ్ అలాంటిది. తమిళంలో మాస్ కథనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అజిత్. మరి తాజాగా ఆయన నటించిన చిత్రం తెగింపు ఎలా ఉందో చూద్దాం. కథ ఇదే.. ఓ ప్రైవేట్ బ్యాంకులో చోరికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. మరో వైపు అజిత్ కూడా రాబరీ కోసమే ప్రయత్నిస్తాడు. అజిత్ కూడా బ్యాంక్ రాబకీ కోసం ఎందుకొచ్చాడు. అతడి లక్ష్యం […]
కుక్కకు 20 కొట్లట? నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న న్యూస్ ఇది. సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేస్తోంది.
విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ, విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాలయ్య బాబు కాదు తాత అని అన్నారు.
స్టార్ వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు స్వర్ణ పతక విజేత సంజిత చాను ( మణిపూర్) డోపింగ్ టెస్ట్లో పట్టుబడింది. ఆమె డ్రొస్టనొలోన్ అనే ఉత్ర్పేరకం వాడినట్టు పరీక్షల్లో తేలింది.
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ ఏడాదిలో తాను టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.
నాదెండ్ల మనోహర్ ఎంపీ సిదిరి అప్పలరాజుకు సవాల్ విసిరారు. ఎంతమందికి మత్శ్యకార భరోసా ఇచ్చారో చెప్పాలని.. ఎంత మంది లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం చేయూతనిచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల స్నాచింగ్కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, రాంగోపాల్ పేట్ సహా మొత్తం ఆరు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.