Home / టెక్నాలజీ
వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతీ సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు మార్కెట్ లోకి వచ్చేసింది. ఆటో ఎక్స్ పో 2023 లో ఈ వెహికల్ న పరిచయం చేసినప్పటి నుంచి దీని విడుదలపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగింది.
టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ రెడిట్ భారీగా లే ఆఫ్స్ విధించినట్టు తెలుస్తోంది. సంస్థలో తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది.
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే అకౌంట్ తాజాగా అగ్రిగేటర్ సర్వీసులను లాంచ్ చేసింది. ఫోన్పేకు చెందిన అనుబంధ సంస్థ ఫోన్పే టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సేవలను సుకొచ్చింది. ఈ సర్వీసుల ద్వారా యూజర్లు..
టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. ఎంతో కాలంగా టెక్ ప్రియులను చాలా కాలంగా ఎగ్జైట్ మెంట్ కు గురిచేస్తున్న అత్యాధునిక హెడ్సెట్ను యాపిల్ ఆవిష్కరించింది. రియల్, వర్చువల్ వరల్డ్ లో యూజర్లకు న్యూ ఫీలింగ్ ను అందించనున్న ఈ ప్రొడక్ట్ ను సోమవారం జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ పరిచయం చేశారు.
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ1 ప్రో ధరను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీని తగ్గించిన విషయం తెలిసిందే
దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. సంస్థ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ప్రమ్ హోమ్ను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నూతన వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్టు పలు రిపోర్స్ చెబుతున్నాయి.
అమెజాన్ నుంచి మరో స్మార్ట్ స్పీకర్ భారత మార్కెట్ లో రిలీజ్ అయింది. అమెజాన్ నుంచి ఇంతకు ముందు వచ్చిన ఎక్ డాట్ లాగానే తాజాగా ‘ఎకో పాప్’ పేరుతో ఈ స్పీకర్ లాంచ్ అయింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ నుంచి మరో స్కూటర్ రాబోతుంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ నుంచి 450 శ్రేణిలో రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 450 ఎక్స్ పేరుతో
కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి.
Mahindra Thar SUV: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా 5-డోర్ల థార్ను వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.