Home / Telangana
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని దానికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక ఫలితమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది.
ఉద్యమ పార్టీ తెరాస మునుగోడు ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకొనింది. తమ పార్టీ అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డిని మునుగోడు ఓటర్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నికల పోటీలో తెరాస అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి 11666 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయభావుట ఎగరవేశారు. ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు.
మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్గొండలోని అర్జాల భావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.
తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తరహాలోనే మరో అధునాతన క్రికెట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి రామగుండంకి రానున్నారు.
తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడంలేదంటూ రేపటిదినం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10గంటలకు 500మంది ధర్నాలో పాల్గొనున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియమించారు.
మరో మూడు రోజుల్లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపధ్యంలో దీనిపై నిజాంసాగర్ షుగర్ ఫ్యాక్టరీలో టీకాంగ్రెస్ నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు.