Home / Secunderabad
Rangam Swarnalatha Bhavishyavani 2025: సికింద్రాబాద్లో రెండు రోజులుగా లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. తనకు సరిగా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారని అన్నారు. తనకు పూజలు సరిగా జరిపించడం లేదు.. అందుకే మరణాలు పెరుగుతున్నాయని చెప్పారు. తనకు రక్తం బలి కావాలి అని అన్నారు. తనను కొలిచే భక్తులందరినీ చల్లగా […]
సికింద్రాబాద్ లో సినీ ఫక్కీలో భారీ మోసం గ్యాంగ్ లో ప్రధాన సూత్రధారిగా 8వ బెటాలియన్ కానిస్టేబుల్ కిలో గోల్డ్ తక్కువ ధరకే ఇస్తామని వ్యాపారికి మాయమాటలు చివరకు తాము పోలీసులంటూ ప్లేటు పిరాయించిన గ్యాంగ్ రూ.74 లక్షలతో ఉడాయించిన గ్యాంగ్ బాధితుల ఫిర్యాదుతో నిందితుల కోసం గాలింపు నమ్మితే నట్టేట మునగడం ఖాయం. ఫ్రీగా ఇస్తున్నారని, తక్కువకే దొరుకుతుందని….వెళ్లేమా మోసపోవడం తథ్యం. ఇదే తరహాలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ […]
Car Accident in Paradise Flyover: సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ పైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న మరొక కారు డివైడర్ను ఢీకొని మరో కారును ఢీకొట్టింది. కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఫ్లైఓవర్ పైకి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు డివైడర్ను ఢీకొట్టడంతో కారు చక్రాలు ఊడిపోయాయి. వెనకే వచ్చిన స్విఫ్ట్ […]
Lingampalli Visakhapatnam Janmabhoomi Express Stoppage At Secunderabad Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్. సికింద్రాబాద్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ స్టాప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ 25 నుంచి ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ టూ లింగంపల్లి టూ విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ మార్గాన్ని చర్లపల్లి టూ అమ్ముగూడ టూ సనత్నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఈ రైలు […]
సికింద్రాబాద్ నేరేడ్ మెట్ పరిధిలో దారుణం జరిగింది. కాచిగూడలో ఉండే మైనర్ బాలికను ట్రాప్ చేసి.. నేరేడ్ మెట్ కు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోజు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు. సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటల్స్ లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డూను ఏర్పాటు చేసే అవకాశం సికింద్రాబాద్ మారేడ్ పల్లి వాసి నాగభూషణం రెడ్డికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ దక్కించుకుంది. ఈ మేరకు 12వందల 65 కిలోల లడ్డూను, ప్రత్యేక వాహనాన్ని అయోధ్యకు పంపించడానికి సిద్దం చేశారు.
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 20,21 వ తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలిపింది.
Mla Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న నేడు మరణించారు. ఇవాళ ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో సాయన్నను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు.
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ వచ్చింది.