Home / Mukesh Ambani
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనకు కుడిభుజంగా పిలవబడే చిరకాల ఉద్యోగి మనోజ్ మోదీకి ఊహించని రీతిలో విలువైన బహుమతిని ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మోదీకి 22-అంతస్తుల భవనాన్ని బహూకరించారు.
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘ఎన్ఎంఏసీసీ’ఎంతో పేరు పొందింది. భారత సంస్కృతి, కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని.. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.
విశాఖపట్నం వేదికగా "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ మరియు ధర్మేంద్రల ముంబై నివాసాలను పేల్చివేస్తానని మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.
దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పదేళ్లలో 50,000 స్కాలర్షిప్లను అందజేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది.
బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ శనివారం తన భర్త ఆనంద్ పిరమల్ మరియు వారి నవజాత కవలలతో కలిసి ముంబైకి వచ్చారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తన దుబాయ్ ప్రాపర్టీ సామ్రాజ్యంలో మరో విల్లాను చేర్చారు. 163 మిలియన్ డాలర్లతో బీచ్ సైడ్ విల్లా కొనుగోలుతో ని రియల్ ఎస్టేట్ డీల్కు సంబంధించి తన పూర్వ రికార్డును నెలరోజుల్లోనే బద్దలు కొట్టారు.