Home / Mukesh Ambani
Investments: దేశంలో రిలయన్స్ సంస్థ అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోంది. రిలయన్స్ నెట్ వర్క్, ఫ్యూయల్, రీటైల్, మార్కెటింగ్ ఇలా అన్ని రంగాల్లో తన సత్తా చాటుతోంది. తాజాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రీటైల్ భారీగా పెట్టుబడులు పెట్టింది. రిటైల్ రంగాన్ని మరింత విస్తరించడానకి, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి అంతక్రితం ఏడాది పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే 37 శాతం ఎక్కువగా రూ. 33696 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ మేరకు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. దీంతో […]
Zero Salary: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 2025 ఆర్థిక సంవత్సరంలోనూ జీతం తీసుకోలేదు. తాజాగా సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఐదేళ్లుగా ఆయన జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారు. కరోనా, ఆర్థిక రంగం ఢీలా పడటంతో 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ముకేశ్ అంబానీ జీతం తీసుకోకుండా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు మాత్రం 2008- 09 నుంచి 2019- 20 వరకు […]
Fortune Global 500 List: ఫార్చ్యూన్ 2025 గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సత్తా చాటింది. భారతీయ కార్పొరేట్లలో నంబర్ వన్ ర్యాంక్ను నిలుపుకుంది. ఫార్చ్యూన్ ర్యాంకింగ్స్ ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా జాబితాలో 88వ స్థానంలో ఉంది. ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని కంపెనీ గత నాలుగేళ్లలో 67 స్థానాలు ఎగబాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 22 ఏళ్లుగా ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో కొనసాగుతూ వస్తుంది. ఈ ఏడాది భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు ఫార్చ్యూన్ […]
Kim Kardashian says she Does Not know the Ambanis: ప్రపంచ కుబేరుడు అంబానీ అంటే తెలియని వారుండరు. కానీ ఓ నటి మాత్రం తనకు అంబానీ ఎవరో తెలియదు అని చెప్పి షాకిచ్చింది. ఆయన తెలియకుండానే అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి వచ్చామని ఆమె చెప్పింది. ఇంతకి ఆమె ఎవరంటే హాలీవుడ్ సెన్సేషన్ కిమ్ కర్దాషియన్. అంబానీ పెళ్లిలో కిమ్ సిస్టర్స్ సందడి గతేడాది అంబానీ చిన్న కుమారు అనంత్ అంబానీ, […]
నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ అట్టహాసంగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోనే కాదు..వరల్డ్ వైడ్ గా ఉన్న వీవీఐపీలు హాజరయ్యారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం ఆదివారం నాడు న్యూఢిల్లీలోని రాష్ర్టపతి భవన్లో కన్నుల పండువగా జరిగింది. దేశ, విదేశాల నుంచి పలువురు అతిథులను ఆహ్వానించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి సోమవారం రూ. 400 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపుతామంటూ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది, గత 4 రోజులుగా పంపిన బెదిరింపుల ఈ మెయిల్స్ లో ఇది మూడవది కావడం విశేషం.
ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డును ప్రక్షాళన చేశారు. బోర్డులోకి కొత్తగా తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాశ్, అనంత్ అంబానీలను తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ముగ్గురు పిల్లలు తమ తమ వ్యాపార కార్యకలాపాలు చూసుకొనే వారు.
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనకు కుడిభుజంగా పిలవబడే చిరకాల ఉద్యోగి మనోజ్ మోదీకి ఊహించని రీతిలో విలువైన బహుమతిని ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మోదీకి 22-అంతస్తుల భవనాన్ని బహూకరించారు.
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘ఎన్ఎంఏసీసీ’ఎంతో పేరు పొందింది. భారత సంస్కృతి, కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు.