Home / Kaleshwaram project
Bandi Sanjay Comments On Kcr And Revanth Reddy : కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్రెడ్డి సర్కారు రక్షణ కవచంలా మారిపోయిందంటూ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క స్కామ్లో కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా […]
MLA Kunamneni Sambasiva Rao: కాళేశ్వరంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు తీసేసి, వాటిలోని పైపులను వాడుకోవాలని సూచించారు. మూడు బ్యారేజీల మరమ్మతులకు రూ.20వేల కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు. అంత ఖర్చు పెట్టినా వరద ఉద్ధృతి వల్ల బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. మూడు ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుకు బదులు ప్రాణహిత పూర్తిచేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాజెక్టులు […]
Kaleshwaram Commission Serious on Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం సీరియస్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణలో భాగంగా కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ మరోమారు లేఖ రాసింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు పర్యాయాలు కమిషన్ లేఖ రాసింది. అయితే ఆ వివరాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఎన్నిసార్లు అడగాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ విచారణ అనంతరం మూడోసారి సర్కార్ కు కమిషన్ […]
Kaleshwaram Commission Enquiry: కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కమిషన్ ముందు 113వ కోర్టు విట్నెస్ హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను అడిగిన ప్రశ్నలకు ఏ జవాబులు చెప్పారో… సేమ్ 114వ కోర్టు విట్నెస్గా హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావె సైతం దాదాపు అవే సమాధానాలను కమిషన్కు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా, మే 11న కాళేశ్వరం కమిషన్ […]
Kaleshwaram Commission: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి నేడు విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ మేరకు ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. అయితే సీఎం కేసీఆర్ విచారణ ఎలా చేస్తారనేది స్పష్టత లేదు. కేవలం రహస్య విచారణ చేస్తారా? లేక బహిరంగ విచారణ […]
Kaleshwaram Commission: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాళేళ్వరం కమిషన్ విచారణ ముగిసింది. బీఆర్కే భవన్ లో సుమారు 45 నిమిషాలపాటు ఆయనను కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి నీరుపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నందున నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలను హరీశ్ రావు నుంచి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం డిజైన్లు, బ్యారేజీల ఎంపికపై జస్టిస్ సీపీ ఘోష్ […]
Agriculture Minister Tummala Nageswara Rao : కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధంలేదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం అసత్యాలతో కూడుకొని ఉందన్నారు. ఈటల అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. వాంగ్మూలం ఈటల అనాలోచితంగా […]
BJP MP Etala Rajender : కాళేశ్వరం కమిషన్ విచారణను త్వరగా పూర్తి చేయాలని, నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఈటల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్న విలువలతో ఉన్నా.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నానని చెప్పారు. […]
Revival of Kaleshwaram Project: రాష్ట్రంలోని అనేక ఎకరాలకు సాగునీరు, తెలంగాణకు తాగునీరు అందించే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అందులో భాగంగా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను లక్ష్మీ, సరస్వతి, పార్వతి పేర్లతో నిర్మించింది. అయితే గతేడాది మేడిగడ్డ బ్యారేజీలోని ఏడు నెంబర్ పిల్లరు కుంగిపోయింది. దీంతో అప్పటి బీఆర్ఎస్ సర్కారుపై భారీగా విమర్శలు వచ్చాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే బ్యారేజీ కుంగిపోయిందని పలువురు […]
KCR Meets Hareesh Rao on Kaleswaram Notice: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తాజాగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో వీరిద్దరూ భేటీ అయ్యారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీచేసిన నోటీసుల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. విచారణకు రావాలని కేసీఆర్, […]