Home / Kadapa
Rain Fall: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న.. ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింగిల్ డిజిట్ వస్తుందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.
యోగి వేమన యూనివర్శిటీలో అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్దానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల అత్యత్సాహం పై పలువురు మండిపడుతున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సొంతజిల్లా అభివృద్ధిని గాల్లోకివదిలేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లావాసులకు క్షమాపణ చెప్పాలని భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి డిమాండ్ చేశారు.
దీపావళిని ఏపి సీఎంతో పోలుస్తూ రాక్షస జాతిని గుర్తు చేశారు కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి. మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. లాండ్, శాండ్ మైనింగ్ మాఫియాలు రాష్ట్రంలో ఎక్కువైనాయన్నారు. అనుకూల వాతావరణ పరిస్ధితి నేడు రాష్ట్రంలో లేదన్నారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, జగన్ అడ్డాలో కోలుమోపాడు. చంద్రబాబు తనయుడు, యువ నాయకుడు అయిన నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తున్న సంగతి తెలిసిన తెదేపా పార్టీ శ్రేణులు కడప విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నాయి. లోకేశ్కు జనం నీరాజనం పట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ బాబాయి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తాజాగా మరోమారు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగితే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని పేర్కొన్నారు
వైఎస్సాఆర్ జిల్లా చక్రాయపేటలో దొంగలు హల్ చల్ చేసారు. స్టేట్ బాంకు ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న ఓ దుకాణాన్ని లూటీ చేసేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. అయితే పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆంక్షలు విధించారు.