Home / Kadapa
Chandrababu: కడప వేదికగా రెండు రోజులుగా టీడీపీ మహానాడు వైభవంగా జరుగుతోంది. కాగా మహానాడులో రెండో రోజు నిన్న టీడీపీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబును ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో అవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. మీకు అన్ని […]
Kadapa: కడప వేదికగా మూడు రోజులుగా టీడీపీ మహానాడు జరుగుతోంది. కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా సమావేశాల్లో నేడు మూడోరోజు సమావేశాలు జరుగుతున్నాయి. నేడు చివరిరోజు కావడంతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అందరి దృష్టి మూడోరోజు బహిరంగ సభపైనే ఉంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. కాగా సభలో ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం […]
YS Jagan Comments on Mahanadu 2025: కడప వేదికగా జరుగుతున్న మహానాడుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు అంటేనే పెద్ద డ్రామాగా ఉందని అన్నారు. కడపలో మహానాడు పెట్టి జగన్ ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని సవాల్ చేశారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు […]
Chandrababu Mass warning to Covert on Mahanadu Stage: కడపలో మహానాడు కార్యక్రమం రెండోరోజు జరుగుతోంది. నేడు మహానేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ముందుగా ఆయనకు నివాళులు అర్పించారు. రాజకీయాలు, సినిమా రంగంలో రాణించిన గొప్ప వ్యక్తి అన్నారు. పేదల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం […]
22 Food Items in TDP Mahanadu 2025 Menu: కడప వేదికగా నేటి నుంచి మూడు రోజులపాటు టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనుంది. సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మహానాడులో పాల్గొనేందుకు ఇప్పటికే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు కడపకు చేరుకుంటున్నారు. కాగా మహానాడుకు హాజరయ్యే పార్టీ నేతలు, కార్యకర్తల కోసం పసందైన వంటకాలతో కడుపు నింపనున్నారు. రోజుకు 30 వేల […]
TDP Mahanadu 2025 Starts from Today: కడప గడపలో మహానాడు నిర్వహించేందుకు అధికార టీడీపీ సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే అధినేత సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు కడపకు చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ సిక్స్ అంశాలపై ప్రధానంగా చర్చ నిర్వహించనున్నారు. అనంతరం ఈ ప్రతిపాదనలను తీర్మానించనున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కు మహానాడు వేదికగానే పార్టీ పగ్గాలు అందిస్తారనే […]
TDP Mahanadu 2025 in Kadapa: కడప జిల్లాలో రేపటినుంచి జరిగే మహానాడు సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టీడీపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో కడప నగరం పసుపుమయంగా మారింది. పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించనున్నారు. చారిత్రాత్మక నిర్ణయాలకు కడప మహానాడు వేదిక కానుంది. మొదటి రోజు టీడీపీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపైనే ప్రధాన చర్చించనున్నారు. రెండోరోజు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలు చేయనున్నారు. ఏర్పాట్లను […]
TDP Mahanadu in Kadapa: రేపటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి కడప నగరం ముస్తాబైంది. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు మహానాడు నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహానాడు సభా ప్రాంగణానికి కన్వీనర్ గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పార చేతపట్టి […]
5 Killed in Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారును లారీ ఢీకొంది. ఘాట్ రోడ్డులోని మూల మలుపు వద్ద వేగంగా వచ్చిన లారీ కారుపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. వీరంతా రాయచోటి నుంచి కడపకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియలేదు. సమాచారం అందుకున్న […]
Andhra Pradesh: కడప నగరంలో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాజీవ్ పార్కు సమీపంలో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వారు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అసదుల్లా, ఓవాస్ గా తెలిపారు. భారత్కు వచ్చి ఐదేళ్లు అవుతుందని.. నంద్యాలలో కొంతకాలం ఉన్న వారు.. రెండు నెలల క్రితం కడపకు వచ్చినట్టు చెప్పారు. కడపలో ఐస్ […]