Home / CM Revanth
MLA Rajagopal Reddy: వచ్చే 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు.. ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. నిన్న నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసిన […]
KTR Press Meet at Telangana Bhavan: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో మాట్లాడారు. రైతు సంక్షేమంపై రేవంత్ సవాల్ను కేటీఆర్ స్వీకరించారు. సీఎం రేవంత్ తో చర్చించేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కోసం కుర్చీ వేశామన్నారు. సీఎం రాకపోతే మంత్రులైనా రావాలని కేటీఆర్ అన్నారు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వచ్చినా మేం చర్చించడానికి సిద్ధంగా ఉంటామన్నారు. కాగా, సీఎం రేవంత్ ప్రస్తుతం […]
Mallikarjun kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి మల్లికార్జున ఖర్గే తాజ్ కృష్ణ హోటల్ కి చేరుకున్నారు. రేపు పీఏసీ మీటింగ్లో ఖర్గే పాల్గొననున్నారు. రేపు సాయంత్రం గ్రామశాఖ అధ్యక్షుల సభలో ఖర్గే ప్రసంగించనున్నారు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలతో మల్లికార్జున్ ఖర్గే వన్ […]
Banakacherla: తెలంగాణ జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి హక్కుల కోసం రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం పరంగా చూస్తే తెలంగాణకే ఎక్కువ దక్కాలన్నారు. 299 టీఎంసీలు చాలని 68 శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదని 2015లో సంతకం చేశారని అన్నారు. 2015లో కేసీఆర్, హరీష్ రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ […]
Telangana Govt. Releases Rythu Bharosa Funds: రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిన్న రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఒక్కరోజులో 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2349.83 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఎకరం లోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు రూ. 812.6 […]