Home / business news
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్. ఈ వారంలో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొనింది. 32 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని ఈ వారంలో అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది.
ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.
రూ.21,000 కోట్ల రూపాయల మేరకు వస్తు సేవల పన్ను (జిఎస్టి) చెల్లించనందుకు బెంగళూరుకు చెందిన ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (జిటిపిఎల్)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ , డెబిట్ కార్డ్స్ వాడుతుంటారు.క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడే వాళ్ళు ఈ రూల్స్ ను తెలుసుకోవాలిసిందే. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.
బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆన్లైన్లో మనకు కావలిసిన వస్తువులన్ని అదిరిపోయే ఆఫర్లతో మన ముందుకు వచ్చేశాయి.అటు అమెజాన్, ఇటు ఫ్లిప్కార్ట్లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఎన్నో రకాల ప్రొడక్టులపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. అక్టోబరు1నుంచి దేశంలోని 13 ప్రధాన పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన సేవల లభ్యత గురించి ప్రగతి మైదాన్లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని మోదీ ప్రకటించనున్నారు.
Work From Home: వర్క్ ఫ్రమ్ హోంకు టాటా చెప్పనున్న ఐటి కంపెనీలు !
బోట్ సరికొత్త స్మార్ట్ వాచ్ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. బోట్ వేవ్ స్టైల్ పేరుతో బడ్జెట్ వేరబుల్ డివైజ్ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ కంపెనీ స్మార్ట్ వాచ్ బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మనకి అందుబాటులోకి తెచ్చింది.
వన్ప్లస్ నార్డ్ వాచ్ లాంచ్కు సిద్దం చేస్తున్నారని తెలిసిన సమాచారం. వన్ప్లస్ నుంచి చాలా తక్కువ ధరతో ఈ స్మార్ట్ వాచ్గా మన ముందుకు రాబోతుంది. ఈ నెలాఖరులో భారత్లో ఈ వాచ్ను వన్ప్లస్ లాంచ్ చేయనున్నారు.
ఇటీవల కాలంలో మూన్లైట్ పదం చాలా మంది వినే ఉంటారు. తాజాగా విప్రో 300 ఉద్యోగులపై వేటు వేసింది. వీరంతా మూన్లైట్కు పాల్పడుతున్నారని యాజమాన్యం వీరిని ఉద్యోగంలోంచి తొలగించింది.