Home / business news
టాటా మోటార్స్ దేశంలోనే అత్యంత తక్కువ ఖరీదైన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్లతో మన ముందుకు రానుంది. ఈ కారు ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షలుగా ఉంది.
భారతదేశంలోని ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫారమ్లు సెప్టెంబర్ 22 నుండి 30 మధ్య కాలంలో $5.7 బిలియన్ల (సుమారు రూ. 40,000 కోట్లు) విలువైన పండుగ అమ్మకాలను 27 శాతం వృద్ధిని సాధించాయని గురువారం ఒక నివేదిక వెల్లడించింది.
భారత్ టెలికం మార్కెట్లో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది ఆదరణపొందిన జియో ఇప్పుడు 5జీలోనూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా 5జీ వినియోగదారులకు వెల్కమ్ ఆఫర్ను కూడా తీసుకొచ్చింది. వారికి అన్నీ ఉచితమంటూ ప్రకటించింది.
ట్విట్టర్ కొనుగోలుపై ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
5జీ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న ఎయిర్ టెల్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో ఈ 5జీ టెక్నాలజీ పనిచెయ్యడం లేదని యూజర్లు వాపోయతున్నారు.
Oppo A17 : ఒప్పో సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !
దేశీయ స్టాక్ మార్కెట్లైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,180 పాయింట్లకుపైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 360 పాయింట్ల వృద్ధితో ట్రేడవుతున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్ను మార్కెట్లో విడుదల చేయనుంది.
సెప్టెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి.