Home / Britain
Former UK Prime Minister Rishi Sunak Joins Goldman Sachs as a Senior Advisor: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి.. ఇండియా అల్లుడు రిషి సునాక్ తిరిగి తన పాత వృత్తిలో చేరారు. ఇటీవలే ఆయన గోల్డ్మన్ సాక్స్లో సీనియర్ అడ్వయిజర్గా చేరారు. అయితే ఆయన తన కెరీర్ను ఇదే సంస్థ నుంచి ప్రారంభించారు. తర్వాత ఆయన రాజకీయాల్లో చేరారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికలలో […]
Reasons for Immigration in Britain: బ్రిటన్ ప్రజలు వలసలు వెళుతున్నారు. ప్రధానంగా సర్కార్ ఎడా ఎడా విధిస్తున్న పన్నులను బ్రిటన్ జనం తట్టుకోలేకపోతున్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పన్నుల గోల లేని మధ్య ప్రాచ్యంలోని ఇస్లామిక్ దేశాల కు వెళ్లడానికి బ్రిటన్ పౌరులు ఆసక్తి చూపుతున్నారు. బ్రిటన్ చాలా కాలం నుంచి వలసలతో సమస్య ఎదుర్కొంటోంది. అనేకసార్లు ఇదే విషయమై బ్రిటన్లోని అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య […]
డాగ్ఫ్లేషన్ అనేది పెంపుడు జంతువులకు ఆహారం,సంరక్షణ లకు పెరుగుతున్న ధరల కొలమానంగా ఉద్భవించింది. బ్రిటన్లో పెంపుడు జంతువును చూసుకునే ఖర్చు రెండు రెట్లు పెరిగింది. దీనితో దేశంలోని కుక్కల పునరావాస స్వచ్ఛంద సంస్థలు గతంలో ఎన్నడూ లేనంత డిమాండ్ ని ఎదుర్కొంటున్నాయి.
యునైటెడ్ కింగ్ డమ్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్ ( ఎన్ హెచ్ ఎస్ )లో ప్రతీ ముగ్గురు మహిళా సర్జన్లలో ఒకరు గత ఐదేళ్లలో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ సర్వేను సభ్యులు శస్త్రచికిత్స కోసం #MeToo ఉద్యమం"గా అభివర్ణించారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీ నిర్వహించిన సర్వేలో బీబీసీ మరియు టైమ్స్ నివేదికల ప్రకారం 11 అత్యాచార సంఘటనలు కూడా ఉన్నాయి.
18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ పై బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టిప్పు సుల్తాన్ తుపాకీ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ తుపాకీ దేశం దాటి వెళ్లకూడదని పేర్కొంది.
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చేజేతులా ప్రధానమంత్రి పదవిని కోల్పోయి ప్రస్తుతం మాజీ అయ్యారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో దేశం మొత్తం లాక్డౌన్లో ఉంటే తను మాత్రం తన అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ మిత్రులతో కలిసి మందుపార్టీలు చేసుకుంటూ బిజీగా గడిపారు
King Charles Coronation: బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో బ్రిటన్ కిరీటాన్ని ధరించారు.
బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా నిర్వహించారు. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
King Charles III: ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపు చూస్తుంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందిక్కడ.
King Charles III: బ్రిటన్ లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం జరగనుంది. ఈ మహా ఘట్టానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ వేడుకకు భారతీయులు కూడా హాజరవుతున్నారు.