Home / AP
Spoiled Food In Vizag: ఆహార కలుషిత నగరంగా విశాఖ మారింది. చిన్నపిల్లలు తినే తిండి నుంచి మహిళలు, గర్భిణీలు తినే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. వారం రోజులు నిల్వ ఉంచిన ఫుడ్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన మాంసంతో వంటకాలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు జాయింట్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాల విక్రయాన్ని గుర్తించారు. నగరంలోని […]
Mohanbabu Family: సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ కేసులో తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2019లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచి విష్ణు ఆందోళన నిర్వహించారు. దాంతో తండ్రి కొడుకులపై కేసు నమోదయింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలను చేయాలంటూ మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, […]
Nellore Tour: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. కాలేజీ రోజుల్లో ఉడుకు రక్తం మీద ఉంటారని, అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులందరి […]
High Tension: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద జగన్ కు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కూడా పరామర్శించనున్నారు. కాగా జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో ఏపీ టూరిజం హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ జగన్ ను స్వాగతం […]
Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి ఈఓ శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఇవాళ విడుదల చేశారు. కాగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు. సెప్టెంబర్ 29 మూల నక్షత్రం రోజున […]
Heavy Flood In Krishna River: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ లోకి 1 లక్ష 69 వేల 44 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 1 లక్షా 47 వేల 195 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 882.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి […]
AP And Telangana: తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు మళ్లీ భారీ వర్షవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తో పాటు మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆంధ్రాలోని ఇతర జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతో పాటు కురిసే భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే తెలంగాణలోని పలు […]
Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయం భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. అమ్మవారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగించుకోనున్నారు. భక్తులకు తాగునీరు అందించడం, అన్నప్రసాదం వితరణ, ఉచిత ప్రసాద వితరణ, దర్శన క్యూలైన్ల నిర్వహణ, క్లాక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరిచే ప్రదేశం, భక్తుల ఫీడ్ […]
Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్’. పాన్ ఇండియా లెవల్ లో జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగా తిరుపతిలో ఇవాళ భారీ ఈవెంట్ ను మూవీ మేకర్స్ సిద్ధం చేశారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండకు చేదు అనుభవం ఎదురైంది. గిరిజన సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. గతంలో ఓ మూవీ ప్రమేషన్ లో విజయ్ దేవరకొండ గిరిజనులను […]
Devotees: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి ఆగస్టు 23 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం తరలిరానున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 16 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శదర్శనం నిలిపివేయాలని నిర్ణయించారు. శ్రావణమాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు ప్రత్యేక సెలవు దినాలు, […]