Andhra Pradesh: ఏపీ నుంచి $600 మిలియన్ల విలువైన సుగంధ ద్రవ్యాల ఎగుమతి
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ $600 మిలియన్ల విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసింది మరియు అదే సంవత్సరంలో 836,000 టన్నుల మిర్చిని ఉత్పత్తి చేసింది.

Andhra Pradesh: కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ $600 మిలియన్ల విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసింది మరియు అదే సంవత్సరంలో 836,000 టన్నుల మిర్చిని ఉత్పత్తి చేసింది.
దేశంలోని మొత్తం మసాలా దినుసుల ఎగుమతుల్లో ఏపీ, గుజరాత్ మరియు కేరళ దాదాపు 50% వాటాను కలిగి ఉన్నాయి భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాల ఎగుమతిలో ఏపీ రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మిరపఎగుమతుల్లో 60% వాటాను కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ కలిగి ఉన్నాయి.