Home / తాజా వార్తలు
Manipur Atrocity: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన జరిగిన రోజే మరొక దారుణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.
‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "కేతిక శర్మ". ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ. తన అందచందాలతో కుర్రకారు మతి పోగుడుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా
ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా ఈరోజు ( జూలై 22, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే జూలై 22 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
వైఎస్ వివేకా హత్య కేసులో గతనెల 30న ఛార్జిషీటు సమర్పించిన సీబీఐ వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కీలకంగా ప్రస్తావించింది. షర్మిల వాంగ్మూలాన్ని చార్జిషీటులో పొందు పరిచింది. గతేడాది అక్టోబర్ 7న షర్మిల ఢిల్లీలో 29వ సాక్షిగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు.
ఏపీ ప్రజలకి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్న డేటాపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్కి ఓ వీడియోని కూడా ఆయన జత చేశారు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైఎస్ఆర్సిపిపై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్ధంగా ఉండు జగన్ అంటూ జనసేన శతఘ్ని టీం హెచ్చరించింది.
బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్కు ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునాక్కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ రెండు సీట్లు కోల్పోయింది. అయితే బ్రిటన్ పార్టమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ కూడా కీలకమైన సీటును కన్సర్వేటివ్ పార్టీకి అప్పగించుకుంది
ట్రూ కాలర్ ఐడీ మరియు స్పామ్ ఫిల్టరింగ్ యాప్, ఇటీవల భారతదేశంలో AI- పవర్డ్ అసిస్టెంట్ ఫీచర్ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ అవాంఛిత స్పామ్ కాల్లను ఫిల్టర్ చేస్తున్నప్పుడు రిసీవర్ తరపున కాల్లకు సమాధానం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అసిస్టెంట్ అనేది మరో వైపు కాలర్తో ఎంగేజ్ చేయడం ద్వారా ట్రూకాలర్ కాలర్ ID ఫీచర్ వంటి ఇన్కమింగ్ కాల్లను గుర్తించేది.
ఫ్లోరిడాలోని ఎనిమిదేళ్ల బాలికకు మెక్డొనాల్డ్ చికెన్ మెక్నగెట్ కాలు మీద పడి గాయమవడంతో మెక్డొనాల్డ్ $800,000 (రూ.6 కోట్లు)నష్టపరిహారం చెల్లించింది. ప్రమాదకరమైన వేడి' మెక్నగ్గెట్ తో మైనర్ శరీరం కాలి గాయమవడంతో కుటుంబం $15 మిలియన్ల నష్టపరిహారాన్ని కోరింది. ఒలివియా అనే బాలికకు నాలుగేళ్ల వయసులో 2019లో ఈ ఘటన జరిగింది.