Home / ఆటోమొబైల్
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు.
భారత్ లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తి దాగి ఉంది. యాపిల్ వినియోగదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానికంగా పెట్టుబడులు పెట్టడం,
ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ యాపిల్ ఏదైనా కొత్త సిరీస్ లను ప్రారంభించేటప్పుడు .. పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపి వేయడం సంస్థకు అలవాటు.
బొబ్బల్ ఏఐ అనే కీబోర్డ్ కంపెనీ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి.
ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను అందుబాటులోని తెస్తోంది చైనా దిగ్గజ మొబైల్ ఫోన్ కంపెనీ రియల్ మీ.
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ బిజినెస్ మెన్ కేశుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు.
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తన సరికొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ వినియెగ వాహనం( SUV) ఫ్రాంక్స్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది.
దిగ్గజ మొబైల్ కంపెనీ యాపిల్ భారత్ లో తన అధికారిక స్టోర్ ను ప్రారంభించనుంది.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ యూజర్ల కోసం పలు రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది.
గత పదిరోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఎండ వేడిమికి మనుషులే కాదు,