Home /Author
సిటీలైఫ్ లో కొందరికి కనీసం బ్రేక్ఫాస్ట్ తినేందుకు కూడా సమయం చిక్కడం లేదు. ఇలాంటివారు చాల తక్కువసమయంలోనే పోహానుతయారు చేసుకోవచ్చు.ఇంట్లో అటుకులు, నిమ్మకాయ, పోపులు, పల్లీలు అందుబాటులో ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో పోహా తయారవుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వుంటాయి
దీర్ఘకాలిక రుగ్మత. ఒత్తిడి, అలసట, ఉపవాసం, నిద్ర లేకపోవడం మరియు వాతావరణం వంటివి తరచుగా మైగ్రేన్ను ప్రేరేపించే కారకాలు. మైగ్రేన్ బాధితుల్లో 20 శాతం మంది కొన్ని ఆహారాలు మైగ్రేన్ ను పెంచుతాయని పేర్కొంటున్నారు. అవి మైగ్రేన్ ఎపిసోడ్లను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై పరిశోధకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
తమిళనాడులోని పర్యాటక ప్రదేశాలు అద్బుతమైన శిల్పసంపదకు, ప్రాచీన సంస్కృతికి ఆనవాళ్లుగా వుంటాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో వున్న మహాబలిపురం కూడ ఈ జాబితాలోకి వస్తుంది.పల్లవ రాజ్యం యొక్క ఏడవ మరియు పదవ శతాబ్దాల మధ్య ఇది ప్రముఖ ఓడరేవుగా పేరు పొందింది.
స్పైస్జెట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్సింగ్ పై గురుగ్రామ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తకు కోట్లాది షేర్లను మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. విమానయాన రంగానికి చెందిన కన్సెల్టెంట్ అమిత్ అరోరా తను చేసిన సేవలకు గాను 10 లక్షల విలువ చేసే షేర్లు, నకిలి డిపాజిటరీ ఇన్స్ర్టక్షన్ స్లిప్స్అందజేశారు.
ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించి విచారణలో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, తాను 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను "చంపాలనుకున్నట్లు" విచారణలో వెల్లడించాడు. హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్లోని జోధ్పూర్లో 1998 చింకారా వేట కేసులో సల్మాన్ఖాన్ను చంపాలనుకుంటున్నట్లు బిష్ణోయ్ పోలీసులకు చెప్పినట్లు
ఏఐఏడీఎంకే నుంచి ఓ పన్నీర్సెల్వం ను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయం చెల్లదని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. ఇది కేవలం స్వార్దప్రయోజనాలకోసం సమావేశమయిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని శశికళ అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయం హాస్యస్పదమని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. దీనిపై ఆయన ఎన్ సి సి అధినేత శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు.దీన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చే వారు చాలా మంది ఉన్నారు. ఇది హిందువులు మరియు ముస్లింల గురించి కాదు.
లోన్ యాప్ ల వేధింపులకు గుంటూరు జిల్లాలో మరోకరు బలయ్యారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన ప్రత్యూష ఇటీవల ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో 20 వేలు తీసుకుంది. అయితే లోన్ తీసుకున్న తరువాత ప్రతీ నెల చెల్లింపులు చేసిన ప్రత్యూష. మరో 8వేలు చెల్లించాల్సి ఉంది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఈరోజు మిశ్రమఫలితాలు వుంటాయి స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్పూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా వుండాలి.
భారీ వర్షాలతో పాకిస్తాన్ వణుకుతోంది. ఎడతెరిపిలెకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 148 మంది మృత్యువాతపడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు వంతెనలు కొట్టుకొని పోయాయని.. దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాక్ అధికారులు తెలిపారు.