Home /Author
గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కతి మనది. గురుకుల విద్యా విధారనం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు.
కొత్తిమీరను రోజూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. అయితే కొత్తిమీరతో రైస్ తయారు చేసుకుని తినవచ్చు. చాలా తక్కువ సమయంలో రుచిగా ఆరోగ్యంగా వుండే మరి కొత్తిమీర రైస్ను ఎలా తయారు చేయాలో, ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో విహారయాత్రకు వెళ్లాలని చూస్తున్నట్లయితే, మీరు రాజస్థాన్ రాష్ట్రాన్ని సందర్శించడం మంచింది. 'ల్యాండ్ ఆఫ్ కింగ్స్'గా పిలవబడే రాజస్తాన్ అద్భుతమైన రాజభవనాలు, కోటలు మరియు దేవాలయాలను కలిగి ఉంది.ఇది భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది.
వెస్ట్ సెంట్రల్ రైల్వే వివిధ NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను కోరుతోంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ - wcr.indianrailways.gov.in ద్వారా ఆన్లైన్లో పోస్ట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 28, 2022. ఈ రిక్రూట్మెంట్ద్వారా డిపార్ట్మెంట్లో మొత్తం 121 ఖాళీపోస్టులు
తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో రెండు గ్రూపుల మధ్య పోరు తారస్దాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న ద్వంద్వ-నాయకత్వ నమూనాకు స్వస్తి పలికి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు నేడు జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పళనిస్వామిని ఎన్నుకుంది.
బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె ముంబైబాంద్రాలోనిరెసిడెన్షియల్ టవర్ సాగర్ రేషమ్లో సీ-వ్యూ అపార్ట్మెంట్, క్వాడ్రప్లెక్స్ని కొనుగోలు చేశారు. దీని ధర రూ.119 కోట్లు. మరోముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జంటకు షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ల నివాసాలు దగ్గర్లోనే వున్నాయి.
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పయ్యావులకు ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
అత్యాచార కేసులో విచారణ ఎదుర్కుంటున్న సీఐ నాగేశ్వరరావు దురాగతాలు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగేశ్వర రావు టాస్క్ ఫోర్స్ సీఐ గా ఉన్నప్పుడు చేసిన సెటిల్ మెంట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాల్సిన, లొకేషన్ ట్రేసింగ్ లాంటి వాటిని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం బ్యారేజ్లో గోదావరి వరద ఉదృతి పెరిగింది. 4 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్లోని 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాల నుంచి ప్రధాన పంటకాల్వలకు 6 వేల 850 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్కు నీటిని విడుదల చేస్తున్నారు.
చివరి టీ20లో ఓడిపోయిన టీమిండియాభారత్ , ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ కు 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ చేసినా మిగతా వారి నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో పరాజయం తప్ప లేదు.