Home /Author
ప్రముఖ మెమెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్, దాని వినియోగదారులు తమ ప్రియమైన వారితో సంభాషించడాన్ని సులభతరం చేయడానికి నిరంతరం అప్ డేట్ చేస్తోంది. గత కొన్ని నెలల్లో, యాప్ వినియోగాన్ని సులభతరం చేయడానికి మరియు వినియోగదారు గోప్యతను మెరుగుపరచడానికి అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో, కంపెనీ ఇప్పుడు 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్'
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా వరుసగా నాలుగో సంవత్సరం అగ్రస్థానంలో నిలిపింది. విద్యా మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ (NIRF) 2021 ప్రకారం ఐఐటి మద్రాస్ "మొత్తం" "ఇంజనీరింగ్" విభాగాల్లో ముందుంది. ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్పూర్లు
కేరళ తీరానికి సుమారు 250 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మంచి పర్యాటక ప్రదేశం .ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది. సహజసిద్దమైన బీచ్ లు, వాటర్ స్పోర్ట్స్ , సమద్రపు వంటకాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన గ్లోబల్ అధ్యయనం ప్రకారం, వృద్ధుల కంటే యువకులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అధిక ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. భౌగోళిక ప్రాంతం, వయస్సు, లింగం మరియు సంవత్సరం ఆధారంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన కలిగే పరిణామాలను ఈ అధ్యయనం పేర్కొంది.
వర్షాకాలంలో గాలి, నీరు కలుషితమై ఇన్ ఫెక్షన్లు సులభంగా వ్యాపిస్తాయి. ఈ సీజన్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, సైనస్, డయేరియా, చికున్ గున్యా వంటి జబ్బులు అధికంగా వేధిస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే జబ్బుల నుంచి రక్షణ
ఈ లోకంలో సామాన్యుడినుంచి కోటీశ్వరులవరకు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి కష్టపడతారు. అయితే కొంత మందికి ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేరు. మరికొందరు సంపాదించినా వారి చేతిలో వుండదు. దీనికి లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడమే కారణం, లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే, మనం లక్ష్మీ దేవిని శుక్రవారం పూట పూజించాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి ఛైర్మన్ లలిత్ మోడీ, నటి సుస్మితా సేన్తో తన సంబంధాన్ని గురువారం రాత్రి సోషల్ మీడియా అధికారికంగా ప్రకటించారు. మాజీ అందాల భామతో కలిసి దిగిన చిత్రాలను ట్విట్టర్తో పాటు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అతను తన ట్వీట్లో సుస్మితా సేన్ను తన "బెటర్ హాఫ్" అని పేర్కొన్నాడు తాము వివాహం చేసుకోలేదని మరియు వారు "కేవలం డేటింగ్" అని
కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ ను నేడు భారతదేశంలో మరియు విదేశాల్లోని 510 నగరాల్లోని పరీక్షా కేంద్రాలలో శుక్రవారం నిర్వహిస్తున్నారు 14.9 లక్షల రిజిస్ట్రేషన్లతో, అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు ఇది ఉమ్మడి పరీక్ష. ఇది జేఈఈ -మెయిన్ యొక్క సగటు నమోదు తొమ్మిది లక్షలను అధిగమించి దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రవేశ పరీక్ష
లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని భారత క్రికెట్ జట్టు చేదించలేకపోయింది.247 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు వరుసగా ఔట్ అయ్యారు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మరో వినూత్న డిజిటల్ క్యాంపెయిన్ కు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల దుస్థితిపై ఒక నిమిషం వీడియో లేక నాలుగు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హష్ టాగ్ తో ఉదయం నుండి సోషల్ మీడియాలో జనసైనికుల పోస్టులు హల్చల్