Home / YS Sunitha Reddy
ఫస్ట్ టైం తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ అసలు దోషులను బయటకు తీయాలని వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్, జగన్ సోదరి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం రేపటిదినం విచారణ చేయనుంది. ఈ నేపధ్యంలో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడుగా ఉన్న శివ శంకర రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి తగిన కారణాలు సరైనవిగా తమకు కనిపించడం లేదని న్యాయస్ధానం పేర్కొనింది
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనలో సీబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. కొంతకాలంగా స్ధబ్దుగా ఉన్న సీబిఐ విచారణ తిరిగి ఊపందుకొనింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్లో వివరించారు.