Home / viral video
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్కు చెందిన బీజేపీ ఎంపీ సీపీ జోషికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
గుజరాత్ లో వంతెన కూలి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన మోర్బి ఘటనా సమయంలో ఓ వ్యక్తి సాహోసపేతంగా వ్యవహరించారు. నదిలో పడి గిలగిలా కొట్టుకుంటున్న ప్రజల్ని ప్రాణాలు కాపాడి మరణాల సంఖ్య తగ్గించాడు. అందరి ప్రసంశలు అందుకొన్నారు.
మూడోసారి అదే విధంగా వచ్చిన మొసలి..ఈ సారి మొసలి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఈ సారి మాత్రం కుక్క పిల్ల ఆటలు సాగలేదు. ఇంతకి ఆ మొసలి ఏం చేసిందో మీరే చూడండి.
తన కోసం ఆమె పడుతున్న శ్రమను ఏనుగు గమనించింది.ఆ ఏనుగు కూడా బురద నుంచి బయటకు వచ్చేందుకు బాగా ప్రయత్నించింది. ఇలా రెండు వైపులా చేసినా ప్రయత్నం చివరకు ఫలించింది.వెంటనే ఆ ఏనుగు ఆమెకి థాంక్స్ చెబుతున్నట్లుగా...తొండంతో ఆ అమ్మాయిని ఆశీర్వదించింది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
బార్బర్ షాప్ కు వెళ్లి కొత్త కొత్త డిఫరెంట్ కటింగ్స్ చేయించుకుంటుంటారు అబ్బాయిలు. ఈ సందర్భంగానే ఓ వింత హెయిర్ స్టైల్ కోసం ప్రయత్నించి గుజరాత్లోని వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సింహం పిల్లలకి సంబంధించిన ఒక వీడియో హల్చల్ చేస్తుంది.ఇంతకీ వీడియో ఏమిటి అని చూస్తే.. ఒక వ్యక్తి కారు మీద రెండు సింహం పిల్లలను కూర్చో బెట్టి వాటిని... చేతితో సింహం పిల్లని నిమురుతూ ఉండగా కానీ అప్పుడే అతను ఊహించనిది జరిగింది.
పైగా అవి ఇంట్లో మన ముందు సంతోషంగా తిరుగుతూ ఉంటాయి. వాటితో మంచిగా సమయం గడిచిపోతుంది. కొంచెం కూడా బోర్ కొట్టదు. నిజానికి కుక్కలు మనిషికి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు.
ఒకరు ఒక సమయానికి ఒక ఆర్ట్ గీస్తారు. మహా అద్భుత ప్రతిభావంతులు అయితే రెండు చేతులూ, రెండు కాళ్లు, నోరు ఉపయోగించి పెయింటింగ్ వెయ్యడం చూసి ఉంటాం. కానీ ఒంటి చేత్తో ఒకేసారి ఒకే సమయంలో 15 చిత్రాలను గియ్యడం మీరెక్కడైనా చూశారా.. చూడలేదు కదా. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసెయ్యండి.
.గుంపుగా వచ్చిన సింహాలు గేదె మీద దాడి చేయడంతో ఇక ఆ గేదె పని ఐపోయిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం.
లాగే జంతువులకు సంబంధించిన ఏదైనా వీడియోలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.ఆ వీడియో చూసిన వారు అందరూ షాక్ అవుతున్నారు.