Home / Urvashi Rautela
పంత్ రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చేరి ఉండగా ప్రధాని మోదీ సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ తరుణంలోనే తాజాగా నటి ఊర్వశీ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్టు చేసింది.
కాలంతో పాటు సినిమాలు ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని పాత విషయాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వాటిలోఒకటి 'ఐటెమ్ సాంగ్స్'. బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండూ ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్లను ఐటెమ్ గర్ల్స్గా పెట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ కు ఉన్న ప్రాధాన్యత చెప్పనక్కరలేదు. దర్శకుడు బోయపాటి శ్రీను తన చిత్రాలలో ఐటెం సాంగ్ పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు.