Home / Supreme Court
Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం చేతులెత్తేసింది. యెమెన్లో ఈ నెల 16న ఆమె మరణ శిక్ష అమలు కానుంది. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని శిక్షను తప్పించేలా అక్కడి సర్కారుతో సంప్రదింపులు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారని […]
Phone Tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లికి వెళ్లిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఐదు సార్లు విచారించారు. దాదాపు 40 గంటల పాటు ప్రశ్నించినా పూర్తి […]
Chandrachud: ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను ఖాళీ చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు ఓ లేఖను పంపింది. ప్రధాన న్యాయమూర్తి ఉండే అధికారిక నివాసాన్ని మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తక్షణం ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు హుకుం జారీ చేసింది. ఆ నివాసాన్ని ఖాళీ చేయడంతో […]
AP and Telangana High Courts: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరికొందరు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను నియమించాలని నిర్ణయించింది. ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ గౌస్ […]
Insurence Claims In Accidents: ప్రమాద బీమా పాలసీ చెల్లింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వలన జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహాదేవన్ తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా కర్ణాటకలోని మల్లసందర్ గ్రామానికి చెందిన ఎన్ ఎస్ రవీష్ […]
Supreme Court Ordered Karnataka on Thug Life Movie Release: కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీని రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని, అది ప్రభుత్వ బాధ్యతని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సినిమాను విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని, అలాగే మూవీ రిలీజ్ ను అడ్డుకుంటున్న వారిని కంట్రోల్ చేయాలని, అందుకు తగిన యాక్షన్ ప్లాన్ చేయాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ […]
Supreme Court Slams Karnataka Govt Over Thug Life Ban: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న సంఘాలకు సుప్రీంకోర్టు హెచ్చరించింది. థియేటర్లలో సినిమా ప్రదర్శించే విషయంలో గుంపులకు, ఆరాచక శక్తులను అధికారం లేదని మండిపడింది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల […]
Supreme Court Send Notice to Karnataka Government Over Thug Life Ban: విశ్వనటుడు కమల్ హాసన్ నటించి లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి మూడు రోజులు కోలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్మురేపింది. కానీ, సెకండ్ వీక్లో ఆ జోరు చూపించడం లేదు. మూడో రోజు తర్వాత వసూళ్ల గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇక తెలుగులో అయితే ఈ సినిమా […]
kommineni Srinivasa Rao: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో ఆయన భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా కొమ్మినేని బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ పి.కె. మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆయనను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. డిబెట్ లో విశ్లేషకుడి […]
NEET PG-25 Entrance Exam : నీట్ పీజీ-25 ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఆగస్టు 3వ తేదీన పరీక్ష నిర్వహణకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎన్ఈబీ)కు తాజాగా ఓకే చెప్పింది. ఒకే షిఫ్ట్లో పరీక్షను ముగించాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది. వైద్య విద్యలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్షకు […]