Home / Supreme Court
Supreme Court Issued Notice To OTT and Social Media Platforms: ప్రముఖ ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఈ మేరకు దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్స్కు నోటీసులు ఇచ్చింది. ఓటీటీలో అశ్లీల. అసభ్య కంటెంట్పై నిషేధం విధించాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి చెకింగ్ లేకుండా ఓటీటీలో అసభ్య కంటెంట్ ప్రసారం చేస్తున్నారని పిటిషన్ర్ ఆరోపించారు. దీంతో ఓటీటీలో అభ్యంతరకర కంటెంట్ నిషేధంపై జవాబు చెప్పాలని ఇప్పటికే సుప్రీం కోర్టు కేంద్ర […]
Supreme Court : స్వాతంత్య్ర సమరయోధులను అపహాస్యం చేయొద్దని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు శుక్రవారం సీరియస్ అయింది. వీర్ సావర్కర్ను ఉద్దేశించి గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇవే తరహా వ్యవహరిస్తే తామే స్వయంగా విచారణ చేపడుతామని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం మండిపడింది. వీర్ సావర్కర్ ఆంగ్లేయుల […]
వదలని జగదీప్ ధన్ఖర్, సుప్రీం కోర్టుకు మరోసారి చురకలు ప్రజలు ఎన్నుకోబడిన వారే సుప్రీం భారత ఉప రాష్ట్ర పతి జగదీప్ ధన్ఖర్ సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించారు. మంగళవారం ఢిల్లీ యునివర్సిటీలో మాట్లాడిన ఆయన పార్లమెంట్ కంటే ఏ వ్యవస్థకూడా సుప్రీం కాదని స్పష్టం చేశారు. “పార్లమెంట్ అనేది అత్యుత్తమమైనది. ప్రజలు ఎన్నుకోబడిన ప్రతినిధులు అంతిమ యజమానులు. నేను మాట్లాడే ప్రతీమాట జాతీయ ప్రయోజనాలను ఉద్దేశింపడింది. ప్రజా ప్రతినిధులను ఏ […]
Former probationary IAS officer Pooja Khedkar : తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సాధించిందని మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంలో ఆ మధ్య కాలంలో ఆమె పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. దీన్నిపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. వచ్చే నెల 2న ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఆమెను న్యాయస్థానం ఆదేశించింది. […]
Supreme Court notices to Central government for Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం 2025 ను సవాల్ చేస్తూ దాఖలౌన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా టీం విచారణ చేసింది. అనంతరం కేంద్రంపై పలు ప్రశ్నలు వేసింది. వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అలాగే ఈ విషయంలో హింసాత్మక ఘటనలు మిమ్మల్ని బాధించాయని పేర్కొంది. వక్ఫ్ చట్టం […]
Supreme Court orders Telangana to submit plan to Restore 100 acres of Land: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహరంపై సుప్రీం కోర్టులో నేడు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేత్రుత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సుప్రీకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించారా..? లేదా..? అనేది స్పష్టం చేయాలని తెలిపింది. ఆ మార్గదర్శకాలను […]
Update on YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో గజ్జల పాత్ర ఏమిటని సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు […]
Telangana Government Submitted Affidavit to the Supreme Court on Kancha Gachibowli 400 acres: కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాల ల్యాండ్ తెలంగాణ సర్కారుదేనని, అది అటవీ భూమి కాదని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ ల్యాండ్ ఎప్పుడూ అటవీ రికార్డుల్లో లేదని పేర్కొంది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర సర్కారు బుల్డోజర్ల ద్వారా ఆ ల్యాండ్ను చదును చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో జస్టిస్ […]
TGPSC : తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా సుప్రీం కోర్టు కేసును కొటివేసింది. దీంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. […]
Supreme court : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన […]