Home / Ram Gopal Varma
Police Notice to Director Ram Gopal Varma: డైరెక్టర్ రాజమౌళికి పోలీసులు నోటీసులు అందాయి. ఈనెల 19న విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఓంగోలు పోలీసులు హైదరాబాద్కు వచ్చి స్వయంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వ్యూహం మూవీ ప్రమోషన్స్లో భాగంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. […]
Legal Notice to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విషయమై ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర ప్రమోషన్స్లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారిని కించపరుస్తూ ఎక్స్ వేదికగా వరుసగా […]
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్తోపాటు ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాస్ తనపై చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ వర్మ తల తెస్తే కోటి రూపాయల బహుమానం ఇస్తానని కొలికిపూడి చేసిన వ్యాఖ్యలని ఫిర్యాదులో ప్రస్తావించారు. వ్యూహం సినిమాని దృష్టిలో పెట్టుకుని కొలికిపూడి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ… తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. గతంలో ఎన్ని బ్లాక్ బస్టర్ లను అందించిన వర్మ, ఈ మధ్య కాలంలో తన చిత్రాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.ఈ పేరు ఒక సంచలనం తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కిస్తున్నానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగా
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు పార్టులుగా తీయబోతున్న వ్యూహం సినిమా స్టిల్స్ని విడుదల చేశారు. ఈ సినిమా మొదటి పార్టుకి వ్యూహం, అని రెండో పార్ట్కి శపథం అని పేరు పెట్టారు. ఈ రెండు పార్టుల్లోనూ రాజకీయాలు పుష్కలంగా ఉంటాయని ఇప్పటికే వర్మ ప్రకటించారు
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా.. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్
వైఎస్ వివేకా హత్య కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ షర్మిల చేసినవి అపరిపక్వ వ్యాఖ్యలని ఆర్జీవీ అన్నారు. సునీత పేరుతో ఆస్తులున్నాయి కాబట్టి హత్యకి ఆమె ఎలా సహకరిస్తారని షర్మిల ప్రశ్నించడం సరికాదని ఆర్జీవీ తప్పుబట్టారు
దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వర్మ చేసిన కామెంట్స్ పలువరు రాజకీయ నాయకులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంత రావు కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించారు.
నేనొక పిచ్చినా కొడుకును, జంతువును అని చెప్పుకుంటూ ఉండే వర్మ.. తాజాగా ఓ కాలేజీలోని విద్యార్థులకు సైతం ఇలాంటి పాఠాలే చెప్పుకొచ్చాడు. చదువుకొని బాగుపడాలి.. ఉన్నత స్థానంలో ఉండాలి అధిక డబ్బు సంపాధించాలి అనేవి తన దృష్టిలో వేస్ట్ అని చెప్పుకొవచ్చారు.