Home / polavaram project
Polavaram: మహారాష్ట్రలో కురిసిన వానలకు తెలంగాణలోని భద్రాచలం వద్ద రెండు రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద భారీగా పెరుగుతోంది. పోలవరం స్పిల్ వే దగ్గర దగ్గర శనివారం సాయంత్రానికి 31.50 మీటర్లకు నీటి మట్టం పెరిగింది. 48 గేట్ల నుంచి 7.50 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ ఛానల్ ద్వారా గోదావరి నదిలోకి ప్రవహిస్తోంది. గోదావరి నది మధ్యలో ఉన్న భద్రకాళీసమేత వీరేశ్వరస్వామి దేవాలయం […]
Telangana objects to Polavaram project dead storage: పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ చేసిన ప్రతిపాదనలపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్కుమార్ గోదావరి బోర్డుతోపాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్లు ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పీపీఏలో పోలవరం చీఫ్ ఇంజినీర్ తెలిపారు. అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు […]
International Expert Team In Polavaram Project: పోలవరం ప్రాజెక్టును సోమవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. ఈ మేరకు నేటి నుంచి అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించనుంది. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఇవ్వనుంది. ఇందులో అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డీసీకో, డేవిడ్ బి పాల్ ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. […]
Chandrababu : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని, కావాలనే దానిని వైఎస్ జగన్ పక్కన పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.10లక్షలు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా కూడా వివ్వలేదని సీఎం విమర్శించారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించి, నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్ వ్యూ […]
Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్పై సీఎం సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను […]
AP CM Chandrababu to Visit Polavaram Project Today: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పోలవరం పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది రెండవ సారి సీఎం పోలవరాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్ను తేదీలతో సహా వివరించనున్నారు. రెండవ పర్యటన ఆంధ్రప్రదేశ్ […]
పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెడగొట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.విభజన కంటే జగన్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.
సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతల ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.
జగన్ మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు.