Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / polavaram project

#polavaram project

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

ఆంధ్రప్రదేశ్ | May 5, 2025

International Expert Team In Polavaram Project: పోలవరం ప్రాజెక్టును సోమవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. ఈ మేరకు నేటి నుంచి అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించనుంది. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఇవ్వనుంది.   ఇందులో అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డీసీకో, డేవిడ్ బి పాల్ ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. […]

Chandrababu : పోలవరం ప్రాజెక్టును జగన్‌ పక్కన పెట్టారు : సీఎం చంద్రబాబు

Chandrababu : పోలవరం ప్రాజెక్టును జగన్‌ పక్కన పెట్టారు : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ | March 27, 2025

Chandrababu : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని, కావాలనే దానిని వైఎస్ జగన్ పక్కన పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.10లక్షలు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా కూడా వివ్వలేదని సీఎం విమర్శించారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించి, నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్‌ వ్యూ […]

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు.. కీలక విషయాలపై సమీక్ష

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు.. కీలక విషయాలపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్ | December 16, 2024

Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్‌పై సీఎం సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను […]

AP CM Chandrababu: నేడే సీఎం పోలవరం పర్యటన.. ప్రాజెక్టు పరిశీలనతోపాటు అధికారులతో సమీక్ష

AP CM Chandrababu: నేడే సీఎం పోలవరం పర్యటన.. ప్రాజెక్టు పరిశీలనతోపాటు అధికారులతో సమీక్ష

ఆంధ్రప్రదేశ్ | December 16, 2024

AP CM Chandrababu to Visit Polavaram Project Today: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పోలవరం పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది రెండవ సారి సీఎం పోలవరాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ను తేదీలతో సహా వివరించనున్నారు. రెండవ పర్యటన ఆంధ్రప్రదేశ్ […]

CM Chandrababu on Polavaram Project:  పోలవరం ప్రాజెక్టుకు జగన్  శాపంగా మారారు.. సీఎం చంద్రబాబు నాయుడు

CM Chandrababu on Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు జగన్ శాపంగా మారారు.. సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ | June 28, 2024

పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెడగొట్టారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.విభజన కంటే జగన్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.

Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఇబ్బందుల పాలు జేసింది.. చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఇబ్బందుల పాలు జేసింది.. చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ | June 17, 2024

తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.

CM Chandrababu Naidu:  పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన  సీఎం చంద్రబాబు నాయుడు

CM Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ | June 17, 2024

సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతల ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.

Chandrababu Naidu Comments: జగన్ మూర్ఖత్వం వల్లే  పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింది.. చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu Comments: జగన్ మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింది.. చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ | August 7, 2023

జగన్ మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు.

CM YS Jaganmohan Reddy: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన  సీఎం వైఎస్  జగన్మోహన్ రెడ్డి

CM YS Jaganmohan Reddy: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ | June 6, 2023

  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులని చూశారు

Polavaram Project: పోలవరం ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ | March 23, 2023

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వలపై పార్లమెంట్ సాక్షిగా కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చి చెప్పింది. పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వచేయనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. […]

1 2 →

తాజా వార్తలు

మరిన్ని
  • India: భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ లో 8 సైనిక స్థావరాలు ఖతం

    May 10, 2025
  • Miss World Contest: నేటి నుంచి హైదరాబాద్ లో అందాల పోటీలు

    May 10, 2025
  • jayam Ravi Mohan Wife Post: సింగర్‌తో నటుడు ‘జయం’ రవి ఎఫైర్‌ – భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

    May 10, 2025
  • Pakistan: అణుయుద్ధంపై పాకిస్తాన్ యూ టర్న్

    May 10, 2025
  • Karachi port: 53 ఏళ్ల తర్వాత.. కరాచీ పోర్టుపై ఇండియన్ నేవీ భీకర దాడి!

    May 10, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam