Home / Pakistan Army Chief Office
Operation Sindoor: భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో దాయది దేశానికి పెద్ద నష్టమే జరిగింది. భారత్ దాడులకు భయపడి.. మన భద్రతా బలగాల ముందు నిలవలేకపోయింది. చివరికి తమని తాము కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. కాగా జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఆందోళన పరిస్థితులు మరింత పెరిగాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మంది చంపేశారు. ఈ దాడుల […]