Home / italy
Italy entered in to T20 World Cup 2026: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ సిరీస్ జరగనుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. తాజాగా క్రికెట్ లో చిన్నదేశమైన ఇటలీ కూడా టీ20 వరల్డ్ కప్ 2026కు అర్హత సాధించింది. ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అంతర్జాతీయ వేదిక మీద టాప్ టీమ్స్ తో కలిసి టీ20 వరల్డ్ కప్ ఆడనుంది. ప్రస్తుతం హాగ్ వేదికగా జరుగుతున్న యూరప్ […]
Man died in Milan Bergamo Airport: అధికారుల కళ్లు గప్పి ఓ వ్యక్తి విమానాశ్రయంలోని రన్వేపైకి దూసుకెళ్లాడు. అక్కడ ఉన్న విమానం ఇంజిన్లో చిక్కుకొని మృతిచెందాడు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ బెర్గామో ఎయిర్పోర్టులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు (35) ఉన్న ఓ యువకుడు విమానాశ్రయం పరిసరాల్లోకి అనుమానాస్పదంగా వచ్చాడు. తన వాహనాన్ని విమానాశ్రయంలో బయట ఉంచి, భద్రతా సిబ్బంది కళ్లు గప్పి విమానం పార్కింగ్ జోన్కు […]
Albanian President AD Rama in the spotlight : అల్బేనియా దేశాధినేత ఏడీ రామా చర్చలో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి రెడ్ కార్పెట్పై స్వాగతం పలుకుతున్న సమయంలో మోకాళ్లపై కూర్చుని భారత్ సంప్రదాయంలో నమస్తే చెప్పారు. అల్బేనియాలోని తిరనాలో జరుగుతున్న యురోపియన్ దేశాల సమావేశంలో ఘటన జరిగింది. రెడ్ కార్పెట్పై నడిచి వస్తున్న మెలోనీ అల్బేనియా దేశాధినేత స్టంట్ చూసి అవాక్కైయ్యారు. ఆమె తన నవ్వును ఆపుకోలేకపోయారు. కొద్దిగా వర్షం కురుస్తున్న వేళ […]
ఇటలీ ట్రిబ్యునల్ సోమవారం మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమూహాలలో ఒకటైన ఇటలీలోని ndrangheta లో సభ్యత్వం కలిగిన 207 మందిని దోషులుగా నిర్ధారించి వారికి 2,100 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ఈ కేసుకు సంబంధించి మరో 131 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.
ఇటలీలోని లాంపెడుసా ద్వీపం వద్ద జరిగిన ఓడ ప్రమాదంలో 41 మంది వలసదారులు మరణించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురు వ్యక్తుల బృందం ఈ విషయాన్ని వెల్లడించారు. ట్యునీషియాలోని స్ఫాక్స్ నుండి బయలుదేరిన పడవలో ఉన్నారని ఇటలీకి వెళుతుండగా మునిగిపోయారని వారు చెప్పారు. ప్రమాద సమయంలో ఓడలో ముగ్గురు పిల్లలతో సహా 45 మంది ఉన్నారు.
గత నెలలో మరణించిన ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ 100 మిలియన్ యూరోలను (రూ. 9,05,86,54,868) తన 33 ఏళ్ల స్నేహితురాలు మార్టా ఫాసినాకు తన వీలునామాలో రాసినట్లు గార్డియన్ నివేదించింది. మూడు సార్లు ఇటాలియన్ ప్రధాన మంత్రి సామ్రాజ్యం విలువ 6 బిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఇటలీ నీటి నగరం వెనిస్లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇక్కడ ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే వెనిస్ నగరం గ్రాండ్ కెనాల్ నీటి రంగు.. రాత్రికి రాత్రే మొత్తం ఆకుపచ్చగా మారిపోయింది. కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
భారీ వర్షాలకు ఉత్తర ఇటలీలో నదులు పొంగిపొర్లి పట్టణాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వునా నది పొంగిపొర్లడంతో ఉత్తర క్రొయేషియాలోని కొంత భాగంతో పాటు వాయువ్య బోస్నియాలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి అధికారులు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది.
ఇటలీలో జననాల రేటు రికార్డు స్దాయిలో తగ్గింది. నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ISTAT సమర్పించిన కొత్త నివేదిక ప్రకారం, 2022లో ప్రతి 1,000 మంది నివాసితులకు 7 కంటే తక్కువ నవజాత శిశువులతో ఇటలీలో జననాల రేటు చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి చేరుకుంది. జనాభా 179,000 తగ్గి 58.85 మిలియన్లకు చేరుకుంది.
దక్షిణ ఇటాలియన్ తీర నగరమైన క్రోటోన్లో ఆదివారం సముద్రంలో ఓవర్లోడ్ చేయబడిన పడవ మునిగిపోవడంతో ఒక చిన్న శిశువుతో సహా 40 మంది వలసదారులు మరణించారని ఇటాలియన్ మీడియా తెలిపింది.