Home / farmers
Rythu Bharosa Money Credits: రైతుభరోసా నిధుల పంపిణీలో రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 6 రోజుల్లో 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7770.83 కోట్లు జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ 16న రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. […]
Telangana Govt. Releases Rythu Bharosa Funds: రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిన్న రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఒక్కరోజులో 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2349.83 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఎకరం లోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు రూ. 812.6 […]
Farmers Pension Scheme – Pradhan Mantri Kisan Maandhan Yojana: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగాలం శ్రమిస్తున్న రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద సన్నకారు, చిన్న రైతులకు ప్రతి నెలా పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రతినెలా రూ.3వేలు.. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టేందుకు రైతుల వయస్సు […]
CM Revanth Reddy Good News For farm laborers: మహా శివరాత్రి పండగ పూట రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఉపాధి కూలీల ఖాతాల్లోకి రూ.6వేలు జమ చేసింది. ఎన్నిలక కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాల్లోకి రూ.6వేల చొప్పున నగదు జమ చేసింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు […]
Rythu Bharosa Funds To Be Released before Sankranti: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసాపై కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగ కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు రైతు భరోసాపై గురువారం క్యాబినెట్ సబ్ కమిటీ […]
Farmers’ ‘Delhi Chalo’ March at Shambhu Border, Police Deploy Tear Gas: ఢిల్లీ శంభు సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు నుంచి ముందుకెళ్తున్న రైతులను పోలీసులను అడ్డుకున్నారు. ఈ మేరకు అన్నదాతలపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. అనంతరం రైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ ర్యాలీలో రైతులు లేరని పోలీసులు చెబుతున్నారు. తమకు చెప్పిన 101 మంది […]
Police Fire Tear Gas on Farmers at Shambhu Border: పంజాబ్, హర్యానా రాష్ట్రల మధ్య ఉన్న శంభు బారియర్ వద్ద న్యూఢిల్లీకి మార్చ్ చేస్తుండగా రైతులపై భాష్ఫవాయు ప్రయోగం జరిగింది. వారంతా తమ పంటకు సరైన గిట్టుబాటు ధరను కోరుతున్నారు. అయితే కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా బ్యానర్ కింద రైతుల ‘జఠా’ ఢిల్లీ పార్లమెంటు వైపు మార్చ్ నిర్వహించింది. ఇవీ డిమాండ్లు.. పండించిన తమ పంటలకు కనీస మద్దతు ధర […]
తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగ, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు.. నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు
మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.