Home / ap news
మండలానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు.
విధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు వరుసగా రెండో ఏడాది “వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ - 2022” క్రింద అత్యున్నత పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలు జనవరికి 26 కి వాయిదా పడింది. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు విజ్ఞప్తి చేసారు.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలుగా గుర్తించిన పవన్ కల్యాణ్ వారికి ప్రమాద భీమాను ఉచితంగా అందిస్తూ అండగా నిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ . గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశానికి అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చిన కొన్ని ప్రాంతాలకు ఆ పట్టణం ఓ ల్యాండ్ మార్క్.. అక్కడి పురపాలక సంఘంలో అడుగు భూమి కొనాలంటే ఆకాశాన్నంటే ధరలు, కాని నేటి ప్రభుత్వ పాలనలో పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి పట్టణంలోని కొన్ని ప్రాంతాలు కళావిహీనంగా తయారైనాయి.
సమస్యలు విన్నవించుకోవాలంటూ సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది. ఈ ఘటన గన్నవరం విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకొనింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ భేటీ అయ్యారు.
వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ కోసం కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిందితుడి కుటుంబం బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ క్యాంటమ్ కంపెనీలోని బాత్రూమ్ లో నవజాత శివువు కలకలం రేపింది. క్వాంటమ్ కంపెనీలో పని చేస్తున్న ఓ మహిళే ఆ బిడ్డను బాత్రూంలో ప్రసవించినట్లు తెలుస్తోంది.