Home / AP Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan visit to Pinakota Panchayat Ballagaru: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల జీవితాల్లో మార్పు వచ్చే వరకు తాను రాజకీయాల నుంచి రిటైర్ కానని, చిట్టచివరి గిరిజన గూడేనికీ ఇకపై డోలీ అవసరం రాకుండా ఉండేలా వసతులు కల్పించి తీరతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. మన్యంలో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో పవన్ పర్యటించారు. […]
AP Deputy CM Pawan Kalyan IN Student and Parents at Mega Parents-Teachers Meet: ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కడప మున్సిపల్లో పర్యటిస్తున్న ఆయన ఓ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలను డ్రగ్స్ నుంచి దూరం చేయాలన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆస్ట్రేలియా […]
AP Deputy CM Pawan Kalyan rural development: రాజకీయ రణక్షేత్రంలో ఏ రాజకీయ పార్టీకైనా బలం, బలగం… కార్యకర్తలే. పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉన్న వారికి ఎదురే ఉండదు. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం.. సిద్ధాంతాలు, ఆలోచనలను ప్రజల్లోకి ప్రభావితంగా తీసుకు వెళ్లడం, సభ్యత్వ నమోదులో కార్యకర్తలదే ప్రధాన భూమిక. ఆంధ్రప్రదేశ్ లోని జనసేన ఇప్పుడు అదే బలంతో ముందడుగు వేస్తోంది. తన బలగంతో మరింత సమర్థవంతంగా గ్రామ స్థాయిలో బలోపేతమవుతోంది. గ్రామస్థాయిలో […]
Deputy CM Pawan Kalyan committed to creating wealth from waste: మనిషి భూమిని సొంతం చేసుకోవడం కాదు.. తిరిగి మనిషే భూమికి సొంతమవుతాడు’ అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రకృతి పట్ల, భూమి పట్ల అవగాహన, బాధ్యతతో వ్యవహరించాలి. మన భవిష్యత్ తరాలకు నిజమైన వారసత్వపు ఆస్తిగా… ప్రకృతిని, పర్యావరణాన్ని అందించాలి. ఇదే సంకల్పంతో ముందడుగు వేశారు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖామంత్రి పవన్ కల్యాణ్. ప్రకృతి పట్ల ప్రేమ, […]
Deputy Chief Minister Pawan Kalyan launches Palle Panduga: పల్లెలు స్వయం పాలన, ప్రగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుడగు వేస్తుందని జాతిపిత మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు.. గ్రామ స్వరాజ్య లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయ్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పల్లెకు పట్టం గట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ దీనికి కర్త, కర్మ కావడం విశేషం. […]
కాకినాడ కలెక్టరేట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, అటవీ, పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నియోజకవర్గానికి వచ్చానన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ సినీ నిర్మాతలు కలిశారు. నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు.
పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.తాను నిర్వర్తించబోయే శాఖలు.. తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.