Home / జాతీయం
బుల్ డోజర్ ప్రభుత్వంగా దేశ వ్యాప్తంగా సంచలన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొనింది. పసిపిల్లలైన విద్యార్ధులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు.
ఓ మతానికి సంబంధించి చిక్కుల్లో చిక్కుకున్న న్యాయవాది నుపూర్ శర్మకు మరో మారు సుప్రీం కోర్టు ఊరట కల్గించింది. ఇతర మతాలపై ఎడా పెడా మాట్లాడుతున్న వారికి శర్మ వ్యవహరాం ఓ గుణపాఠంగా మారింది.
నెలసరి నొప్పులు అమ్మాయిలకేనా... అబ్బాయిలకు వస్తే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించండి. సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే కేరళలోని ఓ బృందం ప్రయోగం నిర్వహించింది. మరి దాని ఫలితాలేంటి మగవాళ్లు ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.
గవర్నర్ వ్యవస్ధ రాజకీయంగా మారిందని పదే పదే విమర్శిస్తూ కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో భేటి కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పరీక్షలంటే కొందరికి ఎక్కడలేని భయం పుట్టుకుని లేని జబ్బులు తెచ్చుకుని ఆస్పిటల్ బాట పడతారు. కానీ ఓ మహిళ అంబులెన్సులోనే పరీక్షరాసి అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చి నిజంగానే సూపర్ మామ్ అనిపించుకుంది. అదీ ఆమెకు చదువుపట్ల ఉన్న ఆసక్తి.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రస్తుతం కాంగ్రెస్ ఫీవర్ పట్టుకొనింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఓ లక్కెయ్యాల్సిందే.
1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ సమాధిని సుందరీకరించడం పై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.
బీజేపీ కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి "పప్పు" అనే పేరు పెట్టింది. దీనిని ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ అమిత్ షాను ఎగతాళి చేయడానికి ఉపయోగిస్తోంది. "ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు" అనే క్యాప్షన్తో అమిత్ షా ముఖం కలిగి ఉన్న టీ-షర్టు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీతాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.
వాయి కాలుష్యాన్ని తగ్గించేలా ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న పర్యావరణ పరి రక్షణలో భాగంగా దేశంలో పర్యావరణ హిత ఇందనం పై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పిలుపు నిచ్చారు.