Home / తెలంగాణ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలవగా, తమ్ముడికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు.
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాదు నగరంలో మరో మారు భారీగా హవాలా సొమ్ము పోలీసులకు పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తనిఖీల చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఈ నగదు పట్టుబడింది.
ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటిఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ భాజపా పై గురిపెట్టింది. భాజపాకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకొంటున్నారు. ఒకే రోజు భాజపాకు చెందిన స్వామి గౌడ్, దాసోజి శ్రవణ్ లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు.
రాజకీయ నాయకులు ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటెయ్యమంటారని ఇప్పటివరకు అందరూ వింటుంటారు. అయితే అది నేరుగా వినేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఓ ఆడియో తెలంగాణ కాంగ్రెస్ లో పెనుదుమారం లేపుతుంది.
హైదరాబాదులో విద్యా వ్యవస్ధకు మచ్చ తెచ్చేలా చోటుచేసుకొన్న చిన్నారి లైంగిక దాడి వ్యవహరంలో బంజాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సరైన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.
కేసిఆర్ ప్రభుత్వ పాలనపై ఘాటుగా విమర్శిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరో అడుగు ముందుకేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చోటుచేసుకొనిందని కాగ్ కు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ నగరంలోని లంగర్హౌస్లో విషాదం చోటుచేసుకున్నది. బాత్రూంలో గీజర్ పేలి నవదంపతులు మరణించారు.