Home / అంతర్జాతీయం
రష్యా సైనిక స్దావరంపై జరిగిన ఉగ్రదాడిలో కనీసం 11 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ , 2022లో 121 దేశాలలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్కు పడిపోయింది.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని ప్రభుత్వ రంగ ఆసుపత్రి పైకప్పుపై పడవేయబడిన అనేక కుళ్ళిన మృతదేహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మాలిలోప్రయాణీకుల బస్సు పేలుడు పరికరాన్ని ఢీకొట్టడంతో 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు,
టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. మరో 50 మంది బొగ్గుగనిలోనే చిక్కుకుపోయారు.
అరుదైన జాతికి చెందిన ఈ పాములు ఎక్కువగా వియత్నాంలో ఉన్నాయి అంట.ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
చార్జర్ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు యాపిల్కు సంస్థకు బ్రెజిల్ కోర్టు మరోసారి భారీ జరిమానా విధించింది. రూ 150 కోట్లు ఫైన్ చెల్లించాలని, రిటైల్ బాక్స్లో విధిగా చార్జర్ను జోడించాలని యాపిల్ సంస్థను బ్రెజిల్ కోర్టు ఆదేశించింది.
కరోనా మహమ్మారి పుణ్యమా అని మానవుడి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పని ప్రదేశాలను, పని పరిస్ధితులను సమూలంగా కొవిడ్ మార్చివేసింది. వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ వంటి పద్ధతులు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రం పబ్ అనే మాట ఎప్పుడైనా విన్నారా.. అయితే ఈ కథనం చదివెయ్యండి.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాక్ లోని కరాచీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సు లో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనం అయ్యారు.
కింగ్ చార్లెస్ III వచ్చే ఏడాది మే 6న వెస్ట్మిన్స్టర్ అబ్బేలో పట్టాభిషిక్తులవుతారు. ఈ మేరకు బకింగ్హామ్ ప్యాలెస్ నుండి మంగళవారం నాడు ప్రకటన విడుదలయింది.