Home /Author
చైనాకు చెందిన గూఢచార నౌక శ్రీలంకకు చేరింది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న ఈ నౌకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గూఢచార నౌకకు శాటిలైట్లను, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సత్తా ఉండటంతో భారత్ వ్యతిరేకతను తెలిపింది.
ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిమ్ మహిళలకు తలాక్ ద్వారా విడాకులు ఇవ్వటాన్ని తప్పుపట్టలేమని తెలిపింది. అయితే ఒకే సారి కాకుండా, నెలకోసారి చొప్పున మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం నేరం కాదని తేల్చింది.
2011లో వచ్చిన విద్యాబాలన్ చిత్రం ది డర్టీ పిక్చర్విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఒక దశాబ్దం తరువాత, ది డర్టీ పిక్చర్కు సీక్వెల్ రూపొందించబడుతుంది. అయితే ఇందులో విద్యాబాలన్ నటిస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.
మెగా-ప్రొడ్యూసర్ అశ్వినీదత్ తమ గత మెగా బ్లాక్ బస్టర్ “జగదేకవీరుడు అతిలోకసుందరి”కి సీక్వెల్ నిర్మించాలని చాలా కాలంగా కోరికను వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం చిరు, దర్శకుడు కె రాఘవేంద్రరావు
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కార్తికేయ 2ని వాయిదా వేయాలని ఒత్తిడి తెచ్చి హీరో నిఖిల్ని ఇబ్బంది పెట్టాడని చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు జరిగిన సినిమా సక్సెస్ ఈవెంట్లో దిల్ రాజు తన మౌనాన్ని వీడి భావోద్వేగ ప్రసంగం చేసారు.
ఇప్పటికే పలు నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్న ప్రజలను డెయిరీ కంపెనీలు కూడ బాదడం ప్రారంభించాయి. డెయిరీ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న అమూల్ మంగళవారం ప్యాక్డ్ మిల్క్పై లీటరు ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది.
క్షీరశ్రీ పోర్టల్ను కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని పాడి రైతులకు ప్రోత్సాహకాల పంపిణీకి క్షీరశ్రీ పోర్టల్ను ఏర్పాటు చేసింది. కేరళలోని పాల ఉత్పత్తిదారులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఈ ప్లాట్ఫారమ్ ప్రారంభించబడింది
వాట్సాప్ కొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తోంది, ఇది వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫోటో కోసం "అవతార్"ని అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది. త్వరలో అవతార్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఒఎస్ మరియు డెస్క్టాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది.
ఎక్కువ కాలం రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండే పరిస్థితిని హైపర్ గ్లైసీమియా అంటారు. ఇది ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను దెబ్బతీస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
పాలకాయలు ఆంధ్రులకు ప్రత్యేకమైన వంట. వీటిని బియ్యం పిండితో తయారుచేస్తారు. ఇవి కరకరలాడుతూ సాయంకాలం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి.