Home /Author prasanna yadla
నేషనల్ క్రష్ రష్మీక మందన్న " సీతారామం " సినిమాతో ఈ అమ్మడు రూటు మార్చేసింది . తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్లో నటించటానికి రష్మీక మందన రెడి ఐనట్లు తెలిసిన సమచారం .
మహ్మద్ ప్రవక్త పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను మంగళవారం ఉదయం పోలీసులు రాజా సింగ్ ఇంటికి వెళ్ళి అరెస్టు చేసి రాజా సింగును అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
" బింబిసార " సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టరుగా నిలిచింది. బ్లాక్బాస్టర్ హిట్ టాక్తో సక్సెస్ ఫుల్గా బాక్సాఫీసు వద్ద ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఆప్టేట్ వచ్చింది .
ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజీస్టు , మోటివేషనల్ స్పీకర్ , స్టోరీ టెల్లర్, సహజ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు శైలజ విస్సంశెట్టి గారు ఎంతో మందికి సహాయం చేశారు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక బడికి పంపించకుండా పిల్లలను ఇంటి దగ్గరే ఉంచిన తల్లితండ్రులు ఇంకా ఉన్నారని ...అలాంటి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు చదువుకు మించిన పెద్ద బహుమతి ఏమి ఇవ్వలేమని సహజ ఫౌండేషన్ శైలజ విస్సంశెట్టి గారు పలు సార్లు పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు.
ఎట్టకేలకు వంటలక్క దర్శనం ఇచ్చింది. వంటలక్క ఫ్యాన్స్ మొత్తానికి ఫలించింది. వంటలక్క కోసం కోట్లాది మంది ఎదురు చూశారు . కార్తీక దీపం సీరియల్ అభిమానులు వంటలక్క ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూశారు. కార్తీకదీపం సీరియల్లోకి వంటలక్క
హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది జనవరిలో ఈ ఇద్దరూ విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఈ జంట 18 సంవత్సరాల కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి, సోషల్ మీడియాలో వారు యక్టీవ్ గా లేరు.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 502 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ సమాచారాన్ని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.