Home /Author Mallikanti Veerabhadram
Dr. BR Ambedkar Open University: హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ విధానంలో యూజీ, పీజీ, డిప్లోమా, సర్టిఫెకెట్ కోర్సులో అడ్మిషన్లకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మూడేళ్ల డిగ్రీ ప్రొగ్రాం బీఏ, బీకాం, బీఎస్సీలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల పీజీ ప్రొగ్రాం ఎంఏ: (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీష్, […]
Kota Srinivasarao Cremations Completed: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఫిల్మ్ నగర్ లోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర నిర్వహించారు. మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు, ప్రముఖుల […]
World Health Organization Praises India: భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సమీకరించి ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆయుష్ వైద్య విధానాల వివరాలను కూడా ఏఐతో ఇండియా సమీకరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ‘మ్యాపింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్’ లో ఏఐ ద్వారా విజయవంతమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించామని డబ్ల్యూహెచ్ఓ […]
CM Chandrababu Tribute to Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి నివాళులు అర్పించారు. కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరం అన్నారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి నటన అంటే ఏమిటో చూపించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన […]
Warangal RTO Office: తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకోవడం కోసం వాహనదారులు ఎన్ని లక్షలు ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. రైజింగ్ నెంబర్ 9 సిరీస్ రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది. 9999 నెంబర్ ను ఓ కాంట్రాక్టర్ ఏకంగా రూ. 11 లక్షల 9 వేల 999 కు కైవసం చేసుకున్నాడు. మరోవైపు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ రూ. 5 లక్షల 72 వేల 999 కు 0009 […]
Kota Srinivasa Rao Funeral at Maha Prasthanam: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. పలువురు నటీనటులు కోట శ్రీనివాసరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మరోవైపు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. […]
CM Revanth Reddy at Lashkar Bonalu: సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం వెంట మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా సీఎం రేవంత్ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రం […]
Fire Accident in Pasha Mylaram: పరిశ్రమల్లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో కొద్ది రోజుల క్రితమే సిగాచి ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం భారీగా ప్రాణ నష్టం జరిగిన ఘటన మరువకముందే పాశమైలారంలో మరో పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు, గ్రామస్తులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల్లో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారా, లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పటాన్ చెరు మండలం పాశమైలారం గ్రామంలోని ఎన్వీరో […]
4 New Members To Rajyasabha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. కసబ్ కేసు ప్రాసిక్యూటర్ గా ఉన్న ఉజ్వల్ నిగమ్ తో పాటు సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షిజైన్ ను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని అధికారాల ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ వంటి రంగాలలో సేవలు అందించిన ప్రముఖ వ్యక్తులను గుర్తించి రాజ్యసభ సభ్యులుగా నామినేట్ […]
CM Revanth Reddy at Lashkar Bonalu: తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు […]