Home / ఆంధ్రప్రదేశ్
CM Chandrababu Delhi tour: ఇవాళ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి.. ఉదయం 11.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. […]
Andhra Pradesh: వన్ డిస్ట్రిక్ట్ `వన్ ప్రొడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిది ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్టు రాష్ట్ర చేనేత జౌళి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తొమ్మిది ఉత్పత్తుల్లో ఏడు ఉత్పత్తులు చేనేత, హస్తకళలకు చెందినవి కాగా, రెండు వ్యవసాయ రంగానికి సంబంధించినవని వెల్లడిరచారు. వన్ డిస్ట్రిక్ట్ `వన్ ప్రొడక్ట్ విభాగంలో జాతీయస్థాయిలో మూడు రాష్ట్రాలు ఎంపికకాగా, అందులో ఏపీకి మరో అవార్డు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. అవార్డులు దక్కించుకున్న చేనేత, హస్త […]
Former Union Minister Ashok Gajapathi Raju: అవకాశాల కోసం తానేప్పుడు పరిగెత్తలేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. అవకాశాలు వచ్చిప్పుడు బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. గవర్నర్గా తన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందన్నారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ నియామకంతో తెలుగువారి గౌరవాన్ని మరింత […]
Tirupati Railway Station: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడి.. చుట్టుపక్కల ప్రాంతాలను నల్లటి పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు, యాత్రికులు భయాందోళన చెందారు. మధ్యాహ్నం తిరుపతి రైల్వేస్టేషన్ కు చేరుకున్న రైలు ప్రయాణికులు దిగిపోయిన తర్వాత లూప్ లైన్ లోకి తీసుకెళ్తుండగా మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తు రైలులో ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. హిసార్ నుంచి తిరుపతికి […]
Ashok Gajapathi Raju: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అశోక్ గజపతిరాజుకి గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్గా ఆషింకుమార్ ఘోష్, గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, అడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గప్తాను నియమిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అయిన అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కడంపై పార్టీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం […]
Perni Nani Serious Comments On CBN Govt And Police: ఏపీలో రెడ్బుక్ పాలన సాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని చెప్పారు. అలా చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర ఓ పగటి వేషగాడని, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మహానటి అంటూ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై […]
Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ […]
Road accident: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె గ్రామం చెరువు కట్టపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. కొంతమందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. మామిడి కాయల లోడ్తో రైల్వే కోడురు వెళ్తున్న లారీ ప్రమాదానికి గురయ్యింది. మృతులు మామిడి కాయల కూలీలుగా గుర్తించారు. లారీ కింద ఇంకా కొన్ని మృతదేహాలు ఉన్నాట్లు సమాచారం. వారికోసం పోలీసులు సహాయక చర్యలు […]
Kasu Mahesh Reddy comments on ZP Chairman Harika: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో శిరీష అనే మహిళను టీడీపీ నాయకులు చెట్టుకి కట్టేసి కొట్టారని అన్నారు. అలాగే జడ్పీ చైర్మన్ హారిక గుడివాడ మీటింగ్ వెళ్తుంటే నడిరోడ్డుపై దాడి చేశారని మండిపడ్డారు. ఆడవారిని రక్షించలేని ప్రభుత్వం… ఉంటే ఎంత.. పోతే ఎంత అని విమర్శించారు. […]
TDP leaders attacked on us said by Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్న ఉప్పల హారికపై దాడి చేశారని.. దాడి చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోలేదని మండిపడ్డారు. గంజాయి, మద్యం సేవించి టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సంవత్సరం నుంచి తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని […]