Home / ఆంధ్రప్రదేశ్
CCTV Cameras to be Plan in All Lady Conductor Uniforms: ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఆగస్టు 15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ పథకం కింద ఏపీలోని మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లలో ఉచితంగా ప్రయాణం ఉండగా.. అంతర్రాష్ట్ర సర్వీసులు […]
Home Minister Anitha Review Meeting About Weather: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో భారీ వర్షం పడుతోంది. మారుతి నగర్, హాజీ నగర్ జలమయమయ్యాయి. ఈ మేరకు ఇళ్లల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వీపనగన్న గ్రామంలోకి వర్షపు నీరు భారీగా చేరుతోంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. అంతకుముందు కురిసిన వర్షాలకు […]
AP Government Focus on New Districts: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏడుగురు మంత్రులతో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ మార్పు చేస్తే.. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 32 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల మార్పులో భాగంగా […]
Kiran Kumar Reddy Mocks Rahul Gandhi: రాయచోటిలో ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. రోజురోజుకూ రాహుల్ తెలివి ఏమైందో అర్థం కాలేదన్నారు. ఆటంబాంబు పేలుతుందని అన్నారని, అది ఇప్పుడు తుస్సు మని పోయిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ రిగ్గింగ్ చేసుకొని ఎన్నికల కమిషన్తో మూలాఖాత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చిందని చెబుతున్నారని, కొంచమైనా తెలివి ఉపయోగించాలి కదా? అని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం […]
Telangana Ministers visit Mangalagiri Jana Sena Party central office: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ మంత్రులు జనసేన పార్టీ ప్రాంగణానికి విచ్చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు. ఈ రోజు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రులు మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణించిన హెలికాప్టర్ జనసేన పార్టీ […]
AP Deputy CM Pawan Kalyan: గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట పేరిట కార్యక్రమాన్ని చేపట్టిన నూతన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రహదారుల పనులు పూర్తయితే 625 గిరిజన ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రెండు వారాలకోసారి శాఖాపరంగా సమీక్ష నిర్వహించి, రహదారుల నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులను […]
AP Home Minister Anitha: రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు,హోం మంత్రి అనిత పర్యటించారు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేసి, జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాండవ ఆయకట్టుపై ఎంతో మంది రైతులు ఆధారపడ్డారని చెప్పారు. తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో […]
Tiranga Yatra Under BJP In Andhra Pradesh: ఏపీలో బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచి తిరంగా యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఆగస్టు 14 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా స్థాయిల్లో జాతీయ జెండాలతో ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేయడం తో పాటు మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర […]
YSRCP Leader Botsa Satyanarayana: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వివేకానంద హత్య కేసులో లేనిపోని ఆరోపణలు చేసే బదులు కేసును సీబీఐతో విచారణ చేయించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. వివేకా హత్య కేసు చంద్రబాబు హయాంలో జరిగిందన్నారు. మరి ఆ సమయంలో ఎందుకు సీబీఐకి అప్పగించలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని […]
Nandyal MP Byreddy Sabari: పులివెందుల జగన్ అడ్డా కాదని, టీడీపీ కంచుకోట కాబోతోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. టీడీపీ కుటుంబ సభ్యులంతా జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కడప, పులివెందులకు ఐదేళ్లలో జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ అన్నారని, ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తికి రూ.1,500 కోట్లు ఇచ్చిందన్నారు. ఆ డబ్బును దారి మళ్లించారని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల […]