Home / తాజా వార్తలు
ప్రముఖ హీరో సూర్య పుట్టిన రోజు పురస్కరించుకొని తమిళనాట అభిమానులు నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కాగా సూర్యకి తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మేరకు ఏపీలో సూర్య బర్త్ డే ని సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసిన అభిమానులు ఊహించని రీతిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
"ఉప్పెన" సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ "కృతి శెట్టి". ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన కృతి ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా పసిడి, వెండి ధరలు పెరగడం, తగ్గడం మనం గమనించవచ్చు. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశీయంగా ఈరోజు ( జూలై 23, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.250 మేర తగ్గి రూ.55,150 మేర ఉంది. 24 క్యారెట్ల
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే జూలై 23 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం.. మేషం.. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా దాదాపు ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల పరంగా […]
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును వెనక్కి నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటికీ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉన్నది
బంగ్లాదేశ్లోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోవడంతో 17 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.బాధితుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా నటించిన బ్రో ట్రైలర్ విడుదలైంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదయ సీతమ్కి రీమేక్. ట్రైలర్ అసలైన దానికి నిజం. సమయం గురించి ఆందోళన చెందుతున్న పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తన భార్య పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటికి వెళుతుండగా గొడవపడి ఓ వ్యక్తి కాల్చిచంపాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఘటన అనంతరం వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీషని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీలోని టంగుటూరు మండలం ఆలకూరుపాడులో నివసిస్తున్న ఆర్కే భార్య శిరీష నివాసంలో శుక్రవారం ఉదయంనుంచి ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రంపూట శిరీషని అరెస్ట్ చేశారు