Home / తెలంగాణ
దసరా రోజు కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్న గులాబీ బాస్ఇక స్పీడ్ పెంచనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ పనులను త్వరగా పూర్తి చేసేలా స్కెచ్ గీసారు. అందుకోసం ఓ టీమ్ ను డిల్లీకి పంపనున్నారు. అందుకు కొత్తగా కొనుగోలు చేసిన విమానాన్ని వినియోగించనున్నారు.
హైదరబాదు పార్క్ హయత్ స్టార్ హోటల్ లో ఓ ఘటన చోటుచేసుకొనింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదై ఉండడం కూడా గమనార్హం.
ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా జరుగుతుంటే .. మరోవైపు అదే స్థాయిలో ఈ నేల 17 వ తేదిన జరిగే ఏఐసీసీ ఎన్నికల పైనే అందరిదృష్టీ ఉంది.
సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు ఉండవు అనే భ్రమలో చాలా మంది ఉంటారు. అయితే ఈ భ్రమ వట్టి అపోహ అని నిరూపించారు ఆ కలెక్టర్ దంపతులు. తన భార్య ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించి అసలైన ప్రభుత్వ అధికారి అనిపించుకున్నారు కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఈ అరుదైన ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిన్న జోగిపేట పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాలు ఫిర్యాదు చేశారు.
TSRTC Notification : TSRTC లో ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి !
ఓకే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఓ మహిళా సీఐతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. దీనిని గుర్తించి మహిళా సిఐ భర్త ఓ రోజు వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కాగా వీరి తీరుపై సుబేదారి పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు చేశారు. ఈ ఇరువురి సీఐల వ్యవహారం వరంగల్ జిల్లాలో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
తెలుగు సినీ చరిత్రకు ఆయన ఒక 'శంకరాభరణం'. 'స్వయం కృషి’ఎదిగి ‘సీతాకోక చిలుకలా తన అందమైన సినీరంగుల ప్రస్థానంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమంది ‘సితార’లకు ఆయన సుపరిచితుడిగా ‘అపద్బాంధవుడ’య్యారు. తెలుగు సినిమాకు "పూర్ణోదయ" ద్వారా వెలుగులుగు నింపిన ది గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావుని ఓ సారి స్మరించుకుందాం.
ప్రధాని మోదీ 11వ తేది భాగ్యనగరానికి రానున్నారు. హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు
రాంగ్ రూట్లో వస్తున్న ఓ వాహనదారుడిని పోలీసులు ఆపడంతో, క్షణికావేశంలో బైకు యజమానే వాహనానికి నిప్పు పెట్టిన ఘటన అమీర్ పేట వద్ద చోటుచేసుకొనింది.