Home / Teleconference
AP CM Chandrababu Teleconference : పార్టీలో ప్రతిఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు చూపించామన్నారు. శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీలో ప్రతిఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని, బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని హెచ్చరించారు. […]